In Bejugaon, Siddipet district, farmers urged for the establishment of a paddy purchase center. Congress leader Shivareddy emphasized the government's commitment to farmers' welfare.

సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు రైతుల విజ్ఞప్తి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో రైతులు సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తమ విజ్ఞప్తిని వ్యక్తం చేశారు. రైతులు తమ పంటలను సమర్థవంతంగా విక్రయించేందుకు ప్రభుత్వానికి ఈ క్షేత్రంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. సన్న వడ్ల సాగు ప్రోత్సహించడానికి 500 బోనస్ ప్రకటించడం, రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో…

Read More
World Fisheries Day was celebrated in Pallepahad, Gajwel with a bike rally and cake cutting ceremony. Local leaders and members of the Fisheries Cooperative participated in the festivities.

గజ్వేల్ పల్లెపహాడ్ లో మత్స్య దినోత్సవ వేడుకలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో ప్రపంచ మత్స్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మత్స్య సహకార సంఘం పల్లెపహాడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమం ప్రారంభంలో బైక్ ర్యాలీ నిర్వహించి, మత్స్యకారులు తమ సంకల్పాలను ప్రదర్శించారు. ఆ తరువాత, చేప ఆకారంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మత్స్యకార సంఘం సభ్యులు మత్స్య రంగానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ…

Read More
In Gajwel's Singaram R&R Colony, former MLA Narsa Reddy flagged off the Praja Palana Vijayotsavam campaign vehicle, highlighting Congress schemes.

గజ్వేల్‌లో ప్రజా పాలన విజయోత్సవాల ప్రచార రథ ప్రారంభం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ సింగారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల ప్రచార రథాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజాపాలన విజయవత్సవాల ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో…

Read More
Congress leaders promised support for the construction of Nalla Pochamma Temple in Gundannapalli, ensuring efforts to resolve obstacles with CM's backing.

నల్ల పోచమ్మ ఆలయం నిర్మాణానికి కాంగ్రెస్ మద్దతు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గుండన్న పల్లిలో నిర్మాణంలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు, కార్యదర్శి నాయిని యాదగిరి. మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ మాట్లాడుతూ… గుండన్నపల్లి గ్రామస్తుల ఇలవేల్పు నల్ల పోచమ్మ దేవాలయం నిర్మాణానికి కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారని, నల్ల పోచమ్మ దేవాలయం యధా స్థానంలో నిర్మించడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గుడి నిర్మాణం చేసే…

Read More
The Gajwel Government School's 10th-grade alumni reunion for the 1983-84 batch was held at a private function hall in Gauraram.

గజ్వేల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ పాఠశాల 1983- 84 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గౌరారంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు, చిన్ననాడు చదువు చెప్పిన అధ్యాపకులను సన్మానించి అనంతరం, చిన్ననాడు చదువుకున్న మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆత్మీయంగా ఆనందంగా గత నాలుగు దశాబ్దాల క్రితం ఒకచోట చదువుకున్న అందరం ఒకచోట కలవడం సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురై సంతోషం వ్యక్తం చేశారు, ఇకనుండి ప్రతి…

Read More
Prasanna Harikrishna, Assistant Professor at Siddipet District's Gajwel Government Women's Degree College, has resigned from his position

ప్రసన్న హరికృష్ణ ఉద్యోగానికి రాజీనామా

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న హరికృష్ణ సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాల తన ఉద్యోగ ప్రస్థానం లో విద్యార్థుల భవితకు తన వంతు కృషి చేయడం జరిగిందని త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయడం జరిగిందని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్…

Read More
Residents of Gajwel have participated in various service activities at the Tirumala Tirupati Devasthanam, including serving prasadam, emphasizing the importance of divine blessings.

తిరుపతి దేవస్థానంలో గజ్వేల్ వాసుల సేవా కార్యక్రమాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసులు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో పాల్గొంటూ గత వారం రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ఆలయ ప్రాంగణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం గజ్వేల్ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్ర ప్రసాదం లడ్డు సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రముఖ వ్యాపారస్తులు సంతోష్, శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కలియుగ వైకుంఠ…

Read More