KCR during the 2009 indefinite hunger strike for Telangana statehood

Telangana Movement History | కేసీఆర్ ఆమరణ దీక్ష నేటికీ 16 ఏళ్లు…దాస్య శృంఖలాలు తెంచి

Telangana Movement History: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదహారేళ్లు పూర్తయ్యాయి. 2009 నవంబర్ 29న తెలంగాణ సాధన కోసం ఆయన కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట జిల్లా రంగధాంపల్లి ప్రాంతానికి బయలుదేరి దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి పోలీసులు ఆయనను అక్కడికే అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ALSO READ:iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ…

Read More
Komuravelli Mallanna railway station construction nearing completion

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త త్వరలో ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్

Komuravelli Mallanna Railway Station:సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులు ఎప్పటి నుంచో కోరుతున్న కొత్త రైల్వే స్టేషన్(Railway Station) పనులు చివరి దశకు చేరుకున్నాయి. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.  ALSO READ:Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి   మొత్తం నిర్మాణంలో 96% పనులు పూర్తికావడం వల్ల స్టేషన్ త్వరలోనే ప్రజల వినియోగానికి సిద్ధం కానుంది. కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna)…

Read More

సిద్దిపేటలో విషాదం: ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొన్నాల దాబా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజు (35)గా గుర్తించారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట–హైదరాబాద్ రూట్‌లో వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు పొన్నాల దాబా వద్దకు చేరుకోగానే, బాలరాజు బస్సు ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. బస్సు…

Read More
Lions Club continues its impactful free breakfast service at Gajwel Hospital, now reaching its 284th day.

గజ్వేల్ దవాఖాన వద్ద 284వ రోజు ఉచిత అల్పాహారం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత అల్పాహార పంపిణీ గురువారం 284వ రోజుకు చేరుకుంది. నాలుగో సంవత్సరం కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం స్థానికంగా మంచి స్పందనను పొందుతోంది. ప్రతి రోజూ అనేక మంది రోగులు మరియు వారి సహచరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున స్టార్ హెల్త్ సంస్థ సహకారంతో గుడాల రాధాకృష్ణ సౌజన్యంగా అల్పాహారంతో పాటు బ్రెడ్, అరటి పండ్లు కూడా పంపిణీ…

Read More
Gajwel Congress leaders urged graduates to cast their first preference vote for Alphonse Narender Reddy in the MLC elections.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు

గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిపిసిసి అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు, కార్యదర్శి నాయిని యాదగిరి, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజు, గోపాల్ రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. సంబంధిత నేతలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ పార్టీకి…

Read More
Commissioner Anuradha reviewed the annual police firing practice. She emphasized that training enhances police skills and confidence.

పోలీసు ఫైరింగ్ ప్రాక్టీస్ పరిశీలించిన కమిషనర్ అనురాధ

నంగునూరు మండలం రాజగోపాలపేట ఫైరింగ్ రేంజ్‌లో జిల్లాలోని పోలీసు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ గారు ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె యం.పీ 5 రైఫిల్, గ్లాక్ పిస్టల్‌లతో స్వయంగా ఫైరింగ్ చేసి పోలీసు సిబ్బందిని ప్రోత్సహించారు. పోలీస్ అధికారులకు 9 ఎం ఎం పిస్టల్, ఎస్ ఎల్ ఆర్, ఇన్సాస్ వంటి ఆయుధాలతో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా పోలీసులకు వ్యూహాత్మక…

Read More
Cheruku Srinivas Reddy inspected the CC road construction in Dubbaka, interacted with residents, and assured further development.

దుబ్బాకలో సిసి రోడ్డు పరిశీలించిన చెరుకు శ్రీనివాస్

దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని, తన తండ్రి స్వర్గీయ ముత్యంరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనకు కన్న తల్లిదండ్రుల్లాంటి వారని, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. గత మల్లన్న జాతర సందర్భంగా నార్సింగి మండలంలోని వడ్డెర కాలనీలో సిసి రోడ్డు…

Read More