AEOs protested at Raghavapur against arbitrary suspensions and poor management of funds in DCS survey project implementation by the state's agriculture department.

రైతు నేస్తం కార్యక్రమంలో AEO ల నిరసన

పెద్దపల్లి మండలం లోని రాఘవాపూర్ రైతు వేదిక లో రైతు నేస్తం – వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం లో మండలం లోని AEO లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నేల పై కూర్చొని నిరసన తెలియజేసారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన DCS సర్వే మిగితా 11 రాష్ట్రాల ల లోగా మన రాష్ట్రం లో కూడా ప్రైవేటు ఏజెన్సీ కి ఇచ్చి 1000 ఎకరాల కు ఒక వ్యక్తి నీ మించకుండా చేయాల్సి ఉంది, అందుకు…

Read More
Telangana IT Minister Sridhar Babu visited students from Kasturba Gandhi School receiving treatment at Peddapalli District Hospital.

ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కస్తూర్బా పాఠశాల విద్యార్థులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అస్వస్థతకు గురై, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

Read More
Celebrating International Art Day, Gayatri Vidyaniketan hosted an art exhibition where students showcased diverse artworks, highlighting their innate talents and creativity.

పిల్లల ప్రతిభ ప్రదర్శనగా గాయత్రి స్కూల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

అంతర్జాతీయ చిత్ర కళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ని గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు స్వయంగా గీసిన పలు రకాల డ్రాయింగ్స్, పెయింటింగ్స్, దేవతా మూర్తుల చిత్రాలు, సైన్స్ సంబంధిత చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కాళోజీ చిత్రం, అర్థనారీశ్వరుని చిత్రం, రైతు, గుండె, మిక్కీ మౌస్ తదితర…

Read More
A petition was submitted to the BC Welfare Officer in Peddapalli to ensure Indiramma houses and other government schemes for Veerabhadri community members.

ఇందిరమ్మ గృహాలు అందించేందుకు వినతిపత్రం సమర్పణ

పెద్దపల్లి జిల్లాలోని వీరభధ్రీయ కుల బాంధవులకు అందరికీ ఇందిరమ్మ గృహాలు మరియు ఇతరత్రా ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పెద్దపల్లి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి కి బుధవారం వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా గుండారం ధర్మారం పెద్దపల్లి జిల్లాలోని వీరభద్రియ కులస్తులకు కుల గణన మరియు బిసి లోన్లు అలాగే తమ పిల్లల చదువుల గురించి ఇందిరమ్మ గృహాల గురించి తమ కులాన్ని పరిగణలోకి తీసుకొని అందజేయాలని వారు ఆ అవినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే పథకాలు వచ్చేలా…

Read More
MLA Chintakunta Vijayaraman Rao inaugurated a paddy procurement center in Peddapalli. He assured no crop cuts and bonus payments to farmers for fine rice varieties.

పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో గురువారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప గారు, మార్కెట్ అధికారులతో మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు.. ఈ సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ… నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ధాన్యం కోతలు అనే పదానికీ తావు ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్ వడ్లను కొనుగోలు సందర్భంగా…

Read More
The government has sanctioned ₹80 crores for a new high-level bridge in Rupunarayana Peta, aiming to improve connectivity in the region, as local leaders and officials oversee the project's initiation.

ఓదెల మండలంలో నూతన హై లెవెల్ వంతెన నిర్మాణం ప్రారంభం

ఓదెల మండలంలోని రూపునారాయణపేట గ్రామంలో నూతనంగా హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి 80 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో బ్రిజ్ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులతో,గ్రామస్తులతో మరియు సంబంధింత అధికారులతో కలిసి స్థలాన్ని పర్యవేక్షించిన అనంతరం గుంపుల గ్రామంలో అప్రోచ్మెంట్ బ్రిజ్ రోడ్డు గుంపుల నుండి తనుగుల, విలాసాగరం మరియు జమ్మికుంట వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో కాంట్రాక్టర్లతో మరియు సంబంధిత శాఖ అధికారులతో కలిసి రోడ్డు ను పర్యవేక్షించి…

Read More
BJP leaders submitted a memorandum to the revenue divisional officer regarding various farmer issues. They demand full loan waiver and support for tenant farmers from the state government.

రైతు సమస్యలపై బిజెపి నాయకుల వినతి పత్రం

రైతు భరోసా, రైతు రుణమాఫీ, కౌల్ రైతు మరియు ఇతర రైతు సమస్యల గూర్చి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి పెద్దపల్లి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .బిజెపి నాయకులు మాట్లాడుతూ పంట సాగు కోసం గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.10 వేలు రెండు విడతల్లో ఇవ్వగా అదే పథకాన్ని రైతు భరోసాగా మార్చి పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు…

Read More