Telangana Minister D. Sridhar Babu inaugurating a free sewing training center in Manthani

మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి శ్రీధర్ బాబు

Minister D. Sridhar Babu: మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ఆయన ప్రారంభించారు. ALSO READ: Constitution Day 2024 | రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కీలక సందేశం ఈ సందర్భంగా…

Read More

“రాఖీల తయారీకి కేర్ ఆఫ్ పెద్దపల్లి – దేశవిదేశాల్లోని గిరాకీకు కేంద్రం!”

రాఖీ పండుగ అంటే గుర్తుకు వచ్చే మొదటి దృశ్యం – చెల్లెలు అన్నకి రంగురంగుల రాఖీ కడుతుంది, అన్నయ్య జీవితాంతం రక్షణగా నిలుస్తాడు. కానీ మీరు ధరించే ఆ అందమైన రాఖీలు ఎక్కడ తయారవుతాయో మీకు తెలుసా? అవును, దక్షిణ భారతదేశంలో ఏకైక రాఖీ తయారీ కేంద్రంగా పేరొందిన పెద్దపల్లి జిల్లా కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు – విదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో రూపొందించాం ఈ వీడియోని. పెద్దపల్లి జిల్లాలోని…

Read More
A shepherd from Rompakunta, Kamanpur, died of a snakebite. Police have registered a case and started an investigation.

కమాన్‌పూర్ గొర్రెల కాపరికి పాము కాటు, మృతి

కమాన్‌పూర్ మండల రొంపకుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కొయ్యడ రాజయ్య (53) సోమవారం రాత్రి విషపూరిత పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. రామగుండం మండలం లక్ష్మీపురం శివారులో గొర్లను మెపించేందుకు మంద ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో, మంద ప్రక్కనే నేలపై నిద్రిస్తున్న రాజయ్యను పాము కాటు వేసింది. నిద్రలోనే అతను మృతి చెందాడు. ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు, అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధిత కుటుంబ…

Read More
D. Rajayya assumed office as the Tahsildar of Peddapalli on Wednesday. Raj Kumar was transferred to Manthani as part of Tuesday's transfer orders.

పెద్దపల్లిలో తహసీల్దార్‌గా డి. రాజయ్య విధుల్లో చేరారు

పెద్దపల్లి మండలంలో ఒక కొత్త ముఖం. డి. రాజయ్య బుధవారం తమ కొత్త బాధ్యతలను స్వీకరించారు. పెద్దపల్లి మండల తహసీల్దార్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ బదిలీ నిర్ణయం మంగళవారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన బదిలీ ప్రక్రియలో భాగంగా తీసుకున్నది. గతంలో పెద్దపల్లిలో విధులు నిర్వర్తించిన తహసీల్దార్ రాజ్ కుమార్‌ను మంథనికి బదిలీ చేశారు. ఇక, డి. రాజయ్య బుధవారం పద్దతిగా తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన సమక్షంలో డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, స్వప్న, సీనియర్ అసిస్టెంట్…

Read More
BJP celebrated its victory in the Maharashtra Assembly elections with a grand celebration, highlighting its overwhelming win and success of its manifesto.

మహారాష్ట్ర ఎన్నికల విజయోత్సవంలో బీజేపీ జరిపిన వేడుక

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి అఖండ మెజార్టీతో గెలిచిన శుభసదార్బంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణ మరియు మండల శాఖ కావేట్ రాజగోపాల్ మరియు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో పటాకలు కాల్చి సీట్లు పంపిణీ చేసి విజయోత్సవ వేడుకలు చేసుకోవడం జరుగింది బిజెపి నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్ర లో బిజెపి 141 సీట్లలో పోటీ చేస్తే 130 ఇట్లలో బిజెపి గెలిసి విజయ…

Read More
The Rathotsavam at the historic Sri Lakshmi Narasimha Swamy Temple in Devunipalli was celebrated with grandeur. Devotees gathered to seek blessings and enjoy the festivities.

దేవునిపల్లి రథోత్సవానికి భక్తుల రద్దీ

పెద్దిపల్లి మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఈ నెల 12 న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నేడు స్వామివారి రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆలయం జైనుల కాలం నాటిది. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి స్వామివారు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు.జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు…

Read More
A goods train derailed in Peddapalli district, halting trains on major routes. Many trains were diverted or canceled due to the incident.

పెద్దపల్లి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోవులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్, కన్నాల మధ్యలో పట్టాలు తప్పి ఆరు భోగీలు పట్టాలపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైలు గూడ్స్ రైళ్లు…

Read More