Jubilee Hills by-election counting center and independent candidate involved in heart attack incident

Jubilee Hills Counting Tragedy | ఫలితాల ఉద్విగ్నంలో అభ్యర్థి అన్వర్ అనూహ్య మృ*తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ మధ్య విషాదం చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడే వేళ ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలో నివసిస్తున్న అన్వర్ ఉదయం నుంచి యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపును ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయనను మృతిగా…

Read More
Counting of votes underway at Jubilee Hills by-election counting centre

నవీన్ యాదవ్‌కు తొలి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యత | జూబ్లీహిల్స్ సంస్థానానికి కీలక పోరు

జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) అసెంబ్లీలో జరుగుతున్న ఉపఎన్నికలో కీలక మలుపు కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపుది ఉదయం 8 గంటలకు కొట్లా విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. మొత్తం 42 పట్టికలతో ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినప్పుడు పార్టీలు మధ్య బలమైన పోరు కనిపించింది.క‌లిసి పోలిన 101 పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 39 ఓట్లు రావడమే కాకుండా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు, బీజేపీ లంకల దీపక్‌రెడ్డికి…

Read More
Election counting arrangements at Jubilee Hills, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | Jubilee Hills By-election Counting Ready

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ఓట్ల లెక్కింపు పనులు పూర్తిగా సిద్ధమయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. నవంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటలకు యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్(election counting) ప్రారంభమవుతుందని తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుందని చెప్పారు. ఈసారి నోటా సహా 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, ఎన్నికల సంఘం అనుమతితో 42…

Read More
World’s second largest cargo plane at Shamshabad Airport

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెండో అతిపెద్ద కార్గో విమానం | Shamshabad Airport cargo plane

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(RGI Airport)లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ కావడం సంచలనంగా మారింది. ఈ భారీ విమానం మధ్యాహ్నం విమానాశ్రయ రన్‌వేపై దిగింది. దాదాపు 73 మీటర్ల పొడవు, 79 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన ఈ విమానం అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడింది. ఇందులో సుమారు 140 టన్నుల వరకు సరుకు రవాణా సామర్థ్యం ఉంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రయాణికులు, విమాన సిబ్బంది, మరియు విమానయాన అభిమానులు ఎయిర్‌పోర్ట్‌లోకి చేరుకున్నారు….

Read More
Telangana SSC Class 10th Exam 2026 Schedule Announcement

Telangana SSC Class 10th Exam 2026: విద్యాశాఖ కీలక ప్రకటన పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఎప్పుడంటే ?

Telangana SSC Class 10th Exam 2026:తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన ముఖ్య ప్రకటన వెలువడింది. విద్యాశాఖ తాజా ప్రకారం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది “మార్చి 18, 2026” నుంచి ప్రారంభమవనున్నాయి. ఈ షెడ్యూల్‌ ప్రతిపాదనను విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అధికారిక టైమ్‌టేబుల్ విడుదల కానుంది. అదే సమయంలో, “ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి…

Read More
Patancheru MLA Gudem Mahipal Reddy launches road expansion works

Patancheru road expansion | పటాన్చెరులో రహదారి విస్తరణ త్వరలో ప్రారంభం

పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు ప్రయాణించే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవనున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన పటాన్చెరు పరిధిలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు(ORR) నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు రూ.60 లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —ఇంద్రేశం, రామేశ్వరం బండ,…

Read More
Pawan Kalyan speaking about Sanatana Dharma and temple sanctity

దేవాలయాలు పర్యాటక కేంద్రాలా.? సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ పిలుపు

దేవస్థానం.. యాత్రా స్థలం.! ఆధ్యాత్మిక నిలయం.! సనాతన ధర్మం.!అసలు దేవస్థానం అంటే ఏంటి.? దేయాలయాలు కొందరి దృష్టిలో కేవలం ‘పర్యాటక కేంద్రాలుగా’ మాత్రమే మారిపోతున్నాయి.? దేవాలయాలకు దైవ దర్శనం కోసం వెళ్ళాలి తప్ప, అక్కడ సెల్ఫీల కోసం ఎగబడ్డమేంటి.? ‘రీల్స్’ పేరుతో, పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటి.? ఎప్పుడైతే, దేవాలయాల చుట్టూ, ‘ఆధ్మాత్మిక పర్యాటకం’ అనే ఆలోచన ప్రభుత్వాలు చేయడం మొదలు పెట్టాయో, ఆ తర్వాతే పైన పేర్కొన్న ‘దరిద్రాలన్నీ’ ఎక్కువైపోయాయి. స్టార్ హోటళ్ళను తలపించేలా, ‘విశ్రాంతి గదులు…..

Read More