Actor Nagarjuna reveals digital arrest cyber scam affecting his family during Hyderabad Police press meet

Digital Arrest Scam: అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు 

సైబర్ కేటుగాళ్లు నా కుటుంబం కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు అని నాగార్జున వెల్లడించారు.ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన ఐబొమ్మ (I BOMMA)నిర్వాహకుడు అరెస్ట్ వివరాలపై మీడియా సమావేశంలో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు నాగార్జున మాట్లాడుతూ. తన కుటుంబానికి చెందిన ఒకరు “డిజిటల్ అరెస్ట్”(Dgital Scam arrest)పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారని తెలిపారు. ALSO READ:Telangana MLA…

Read More
Supreme Court grants four-week extension to Telangana Speaker in MLA disqualification case

Telangana MLA Disqualification Case: స్పీకర్‌కు సుప్రీంకోర్టు మరో 4 వారాల గడువు 

తెలంగాణలో పది  ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ జరిపింది.ఈ కేసులో స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతుంది అనే  నేపథ్యంలో, సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువు మంజూరు చేసింది. ఈ వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసు సంబంధించిన తదుపరి విచారణను కూడా న్యాయస్థానం నాలుగు వారాలకు గడువు విధించింది. తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మూడు వేర్వేరు పిటిషన్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం…

Read More
Seethakka inaugurates daily 100ml milk distribution program in Mulugu Anganwadi centers

Mulugu 100ml Milk Scheme: సీతక్క చేతులమీదుగా అంగన్వాడి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం 

ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం ములు కొత్త గా పైలెట్ ప్రాజెక్టుగా అంగన్వాడి కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతి రోజు 100 మి.లీ. పాల పంపిణీ(Anganwadi Milk Scheme)కార్యక్రమాని  పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,…

Read More
Crime scene in Mulugu where mechanic Sammaiah was beaten to death over illegal affair allegations

మహిళలతో అక్రమ సంబంధం…కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

Mulugu Illegal Affair:ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది లాలాయగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో కుటుంబ సభ్యులు, ఎటునాగారం మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ జాడి సమ్మయ్యను సిమెంట్ పోలుకు కట్టేసి అతి దారుణంగా చితకబాదినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమ్మయ్య ఎటునాగారంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి…

Read More
Tollywood celebrities meet Hyderabad CP Sajjanar at Command Control Center

Hyderabad CP Sajjanar:సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ

హైదరాబాద్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పలువురు ప్రముఖ సినీ వ్యక్తులు సీపీ సజ్జనార్‌ను కలిసి వివిధ సమస్యలు, సూచనలు, భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నటుడు నాగార్జున, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు హాజరయ్యారు. ALSO READ:Saudi Arabia Bus Accident: భారత యాత్రికుల దుర్ఘటనపై సీఎం రేవంత్ స్పందన సినీయూనిట్‌ల భద్రత, పెద్ద ఈవెంట్స్‌కి పోలీసుల సహకారం, షూటింగ్‌ లొకేషన్ల‌లో నియంత్రణ, ఫ్యాన్స్ మేనేజ్‌మెంట్ వంటి…

Read More
Telangana CM Revanth Reddy reacts to Saudi Arabia bus accident involving Indian pilgrims

Saudi Arabia Bus Accident: భారత యాత్రికుల దుర్ఘటనపై సీఎం రేవంత్ స్పందన

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు(Saudi Arabia Accident) ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఇందులో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు కూడా ఉన్నారన్న వార్తలు వెలువడడంతో సీఎం వెంటనే స్పందించారు. ప్రమాదంపై పూర్తివివరాలు తెలుసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీకి రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో తెలంగాణ వాసులు ఎంత మంది ఉన్నారో వివరాలు వెంటనే…

Read More
Revanth Reddy and Chandrababu Naidu sharing a friendly moment at Ramoji Excellence Awards

Ramoji Excellence Awards: రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు ఒకే వేదికపై 

రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై కనిపించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సహా వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. కానీ మొత్తం కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ మాత్రమే హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే వారి మధ్య బాండింగ్ అలా కనిపించింది మరి. ALSO READ:Visakha Steel Plant Controversy: ఉద్యోగుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం మనసారా నవ్వుకుంటూ మాటలు చెప్పుకున్న…

Read More