Stone carvings depicting tribal history at Medaram Sammakka Saralamma Jathara site

Medaram Jathara | రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు

Sammakka Saralamma Jathara: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కోటికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. శాశ్వత అభివృద్ధిపై దృష్టి ఇప్పటివరకు తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితమైన మేడారంలో, ఈసారి శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం”రూ.251 కోట్లతో” అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, అందులో…

Read More
Seethakka inaugurates daily 100ml milk distribution program in Mulugu Anganwadi centers

Mulugu 100ml Milk Scheme: సీతక్క చేతులమీదుగా అంగన్వాడి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం 

ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం ములు కొత్త గా పైలెట్ ప్రాజెక్టుగా అంగన్వాడి కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతి రోజు 100 మి.లీ. పాల పంపిణీ(Anganwadi Milk Scheme)కార్యక్రమాని  పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,…

Read More
Crime scene in Mulugu where mechanic Sammaiah was beaten to death over illegal affair allegations

మహిళలతో అక్రమ సంబంధం…కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

Mulugu Illegal Affair:ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది లాలాయగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో కుటుంబ సభ్యులు, ఎటునాగారం మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ జాడి సమ్మయ్యను సిమెంట్ పోలుకు కట్టేసి అతి దారుణంగా చితకబాదినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమ్మయ్య ఎటునాగారంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి…

Read More
Mulugu SP urged the public to celebrate Holi joyfully while following safety guidelines.

ములుగు ఎస్పీ సూచనలు – హోలీ పండుగను సురక్షితంగా జరుపుకుందాం

హోలీ పండుగను బాధ్యతాయుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ డా. శబరిష్.పి, ఐపీఎస్ సూచించారు. హోలీ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రజలకు పలు మార్గదర్శకాలు అందించారు. హోలీ వేడుకలు 14-03-2025 న ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుపుకోవాలని, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆనందంగా గడపాలని కోరారు. హోలీ సందర్భంగా చర్మానికి మరియు పర్యావరణానికి హానికరం కాని సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని, నీటి…

Read More
Cyber criminals created a fake Facebook account in the name of Mulugu Collector Divakar T.S. to defraud people. The Collector alerted the public and filed a police complaint.

క‌లెక్ట‌ర్ దివాకర్ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా

ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ దివాకర టి.ఎస్. పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు. కలెక్టర్ దివాకర టి. ఎస్. పేరు, ఫొటోతో ఫేస్ బుక్ ఐడీని సృష్టించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారి ఖాతాలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. వారు అక్సెప్ట్ చేసిన అనంతరం మెస్సెంజర్ లో మెసేజ్ లు ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గ‌మ‌నించిన…

Read More
In a public grievance program, Collector Divakar TS directed officials to address citizens' issues swiftly, receiving 40 applications for immediate resolution.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులు స్వీకరణ

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను, ఫిర్యాదులను యంత్రాంగం దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దార్, ఎం పి డి ఓ లతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 40 దరఖాస్తులను అదనపు కలెక్టర్లు రెవిన్యూ…

Read More
Maoist Tati Bhavan, a member of CPI(Maoist) from Chhattisgarh, surrendered to Mulugu Police. The Telangana government promises job opportunities and cash rewards for those who join the mainstream and abandon violence.

జనతన సర్కార్‌కు లొంగిపోయిన మావోయిస్టు తాటి భావన్

ములుగు పోలీసులకు లొంగిపోయిన జనతన సర్కార్ జారపల్లి .పి.ఆర్.సి అధ్యక్షుడు మావోయిస్టు తాటి భావన్. చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సెండ్రాబోర్ గ్రామానికి చెందిన సిపిఎం మావోయిస్టు సభ్యుడు OSD రవీందర్. 2004 నుండి ఇప్పటివరకు అనేక కేసుల్లో ప్రధాన నిందితుడు. చతిస్గడ్లో మావోయిస్టులు ఆదివాసులపై చేస్తున్న హత్యాకాండ అణిచివేత కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరవాస పథకాల వైపు ఆకర్షితులై లొంగిపోయాడు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యునికి నగదు పారితోషికంతో పాటు జీవించటానికి ఉపాధి మార్గం చూపిస్తాం….

Read More