
కూకట్పల్లిలో పాశవిక ఘటన – కాగితాలు ఏరుకునే మహిళపై ఇద్దరి లైంగిక దాడి, దుర్మరణం
హైదరాబాద్ నగరంలో మరోసారి మహిళలపై పాశవిక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నారి నుంచి వృద్ధురాలివరకు ఎవరూ రక్షితంగా లేని పరిస్థితి నెలకొంది. ఆడపిల్ల అనగానే కామాంధులు మృగాళ్లలా ప్రవర్తిస్తూ మానవత్వం మరచిపోతున్నారు. చట్టాలు కఠినంగా ఉన్నా, శిక్షలు కఠినంగా అమలైనప్పటికీ ఇలాంటి సంఘటనలు ఆగకపోవడం సమాజానికి మచ్చతెస్తోంది. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లిలో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున రోడ్లపై కాగితాలు ఏరుకుని జీవనం సాగించే ఓ…