Congress leaders from Narsapur joining BRS in the presence of Harish Rao

నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ,బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజనేయులు (మాజీ ZPTC), శరత్ చంద్ర, మల్లేశం, నర్సింహారెడ్డి, అరవింద్ బాబు మరియు ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు…

Read More
Electrical Accident Claims Two Lives in Kolcharam

కొల్చారంలో విద్యుత్ ప్రమాదం, ఇద్దరు మృతి

కొల్చారం మండలంలో విషాదకర విద్యుత్ ప్రమాదం జరిగింది. కిష్టాపూర్ శివారులో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసుకెళ్లే సమయంలో విద్యుత్ తీగ తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం ప్రకారం, అక్కెంనవీన్, పసువవుల ప్రసాద్ అనే వ్యక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు. వారు ఫ్లెక్సీలు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యుత్ తీగలకు తాకడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు…

Read More