క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని విద్యార్థులను ఉద్బోధించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. రామాయంపేట మండలంలో క్రీడా పోటీలు ప్రారంభించిన సందర్భం.

మెదక్ ఎమ్మెల్యే రోహిత్ విద్యార్థులకు ప్రోత్సాహం

రామాయంపేట మండలంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్న రోహిత్, టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు క్రీడలు, చదువుల్లో రాణించి, ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే రోహిత్ సూచించారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయని, స్నేహ సంబంధాలు మెరుగు పడతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్ష…

Read More
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామంలో చెరువులు కలుషితం అవుతున్నాయని మత్స సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.

సంగాయిపేట చెరువుల కాలుష్యంపై మత్స్యకారుల ఆందోళ

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామంలో చెరువులు కలుషితం అవుతున్నాయని మత్స సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు చెత్తను డంపు యార్డ్ కు తరలించకుండా చెరువు పరిసరాల్లో వేయడం వల్ల నీరు కలుషితమై చేప పిల్లలు మృతి చెందుతున్నాయని వారు తెలిపారు. చెరువుల పక్కన చెత్త వేయడం వల్ల చేపల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని మత్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డంపు యార్డ్ ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం…

Read More
బక్కి వెంకటయ్య ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సౌకర్యాల కోసం కృషి

బక్కి వెంకటయ్య ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సౌకర్యాల కోసం కృషి

ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు, ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వసతి గృహాలను పరిశీలించారు. ఆయన, బాలుర మరియు బాలికల వసతి గృహాలను సందర్శించి, అవసరమైన సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి భోజన మెను మరియు హాస్టల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వడియారం బాలికల హాస్టల్ లో విద్యార్థుల సంఖ్యకు సరిపోయే గదులు లేకపోవడం, మూత్రశాల కూడా లేని…

Read More
చేగుంట సొసైటీ చైర్మన్ ఎన్నిక: బాగులు ఏకగ్రీవంగా ఎన్నిక

చేగుంట సొసైటీ చైర్మన్ ఎన్నిక: బాగులు ఏకగ్రీవంగా ఎన్నిక

చేగుంట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 11 మంది డైరెక్టర్లు ఉన్న సొసైటీలో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రేయకు బోనగిరి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో, బాగులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని ఎన్నికల అధికారి శ్రేయ ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ బాగులు, కార్యాలయ సిబ్బందితో శాలువాతో సన్మానించబడ్డారు. ఎన్నికల అధికారి శ్రేయ మాట్లాడుతూ, నామినేషన్ ఒక్కటే రావడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు…

Read More
నిమజ్జనం ఏర్పాట్ల కోసం మల్కా చెరువును సందర్శించిన సీఐ శ్రీనివాస్ రెడ్డి, జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యం, పిల్లలతో సంబంధం గురించి సూచించారు.

మల్కా చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లకు సీఐ శ్రీనివాస్ రెడ్డి సందర్శన

నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుల నిమజ్జనం ఏర్పాట్ల కొరకై మల్కా చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏర్పాటుచేసిన వినాయకుల నిమజ్జనం కొరకై మల్కా చెరువును సందర్శించామన్నారు. చెరువులని నిండికుండలా ఉండడంతో నిమజ్జనం చేసేటప్పుడు యువకులు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనవద్దన్నారు. చెరువుల వద్దకు వినాయకులను నిమజ్జనం చేసేటప్పుడు చిన్నపిల్లలను తీసుకురావద్దనితల్లిదండ్రులకు సూచించారు. నిమజ్జనం కొరకై అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని…

Read More
2023-24 రికార్డుల పరిశీలనలో సిబ్బంది పనితీరు పట్ల సీఈఓ ఎల్లయ్య సంతృప్తి, రికార్డులు సమగ్రంగా ఉన్నాయని ప్రశంసించారు.

చిన్న శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో రికార్డుల పరిశీలన

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయన్ని తనిఖీ చేసి 2023-24 కు సంబంధించిన రికార్డులను జిల్లా సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు, సిబ్బంది పనితీరు పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 2023 24 సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగిందని సిబ్బంది పనితీరు బాగుందని, రికార్డులలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా రికార్డులన్నీ బాగున్నాయని ప్రతి సంవత్సరం కూడా…

Read More
చేగుంటలో వినాయక మండపం వద్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి గ్రామాభివృద్ధి కోరుకున్నారు.

చేగుంటలో వినాయక నగర్ ఉత్సవాలు ఘనంగా

చేగుంట మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద వినాయక నగర్ ఉత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట గ్రామం తో పాటు మండల ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని మండలమంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విగ్నేశ్వరుడు చల్లగా చూడాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు, వివిధ…

Read More