
చిన్న శంకరంపేటలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం
చిన్న శంకరంపేట తహసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని తహసిల్దార్ మన్నన్ తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలపై ప్రజలు తమ మండలంలోనే దరఖాస్తులు ఇవ్వాలని, జిల్లా కేంద్రానికి వెళ్లకుండా తాసిల్దార్ కార్యాలయంలో సమస్యలు పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ భూ సమస్యలను మండల ప్రజావాణి కార్యక్రమంలో సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలకు వెళ్లకుండా మండల కేంద్రంలోనే తమ సమస్యలు పరిష్కరించుకోవాలని తహసిల్దార్ తెలిపారు. ప్రజలు భూములకు…