Officials emphasize legal measures against caste-based violence and superstition, ensuring community awareness and protection from discrimination.

కుల బహిష్కరణపై చట్టపరమైన చర్యలు

మంత్రాల పేరుతో దాడులు చేసిన కుల బహిష్కరణ చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి, ఎస్ఐ బాలరాజు తెలిపారు, రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రజావాణి కార్యక్రమంలో కుల బహిష్కరణ చేశారని ఫిర్యాదు రావడంతో స్పందించిన అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామ సభ నిర్వహించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ చట్ట ప్రకారం ఎవరైనా కుల బహిష్కరణ చేసిన మూఢనమ్మకాలతో దాడులు నిర్వహించిన…

Read More
In a shocking incident in Medak district, six individuals were arrested for the brutal murder of Dhyagala Muttavva, accused of practicing sorcery, reflecting the dangers of superstitions in rural areas.

కాట్రియాలలో మంత్రాల పేరుతో దారుణ హత్య

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మంత్రాలు చేస్తుందని నెపంతో అదే గ్రామానికి చెందిన ధ్యాగల ముత్తవ్వను అతి దారుణంగా కట్టెలతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి హత్య చేసిన ఆరుగురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ద్యాగల మురళి, ధ్యాగల రామస్వామి, ద్యాగల శేఖర్, ధ్యాకల రాజలత, ద్యాగల లక్ష్మి, ధ్యాగల పోచమ్మ, లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వెంకట రాజా గౌడ్…

Read More
The 20th anniversary of Durga Mata Utsav Committee features the Maha Chandi Homam, bringing blessings and prosperity to the village.

దుర్గమ్మ వారి 20వ వార్షికోత్సవంలో మహా చండీ హోమం

నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమ్మ వారు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరంగ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి, అనూప్ శర్మ,హరికేష్ శర్మ,ల ఆధ్వర్యంలో మహా చండీ హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ 20వ వార్షికోత్సవంలో భాగంగా మహా చండీ హోమ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా…

Read More
A four-day training program for rural water assistants was held to equip them with skills to address water issues promptly in villages, culminating in certificate distribution.

గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం

గ్రామాలలో అప్పటికప్పుడు కొంతైనా సమస్యలను నెరవేర్చుకునే విధంగా గ్రామీణ మంచినీటి సహాయకులకు నాలుగు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, శిక్షణ పొందిన వారికి ప్రభుత్వంచే జారీ చేయబడిన ద్రుపత్రాలు అందించడం జరిగిందని, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ సంపత్ కుమార్ అన్నారు. చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామీణ మంచినీటి సహాయకులకు గత నాలుగు రోజులుగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ…

Read More
In Shankarapet Mandal, RWS AE Bikshapati leads a four-day training program for rural water supply assistants, focusing on pipeline leakage and maintenance techniques.

శంకరంపేటలో గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బిక్షపతి ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుండి మండలంలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు నాలుగో రోజు గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్లైన్ లీకేజీ, చెక్ వాళ్ ఏ విధంగా ఆమర్చాలి వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బిక్షపతి మాట్లాడుతూ మండలంలో నాలుగు రోజులుగా గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్ లైన్ లీకేజ్, చెక్ వాళ్ళ…

Read More
Cricket competitions held in Chinna Shankaram Peta emphasize mental well-being and friendship, promoting community spirit among participants.

చిన్న శంకరంపేటలో క్రికెట్ పోటీలు

క్రీడలు మానసి కొల్లాసానికి శరీర దారుణ్యానికి, స్నేహ సౌబ్రాతృత్వం పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ అన్నారు, చిన్న శంకరంపేట మండలం కామారం తండాలో పాపయ్య గారి సంగారెడ్డి స్మారక క్రికెట్ పోటీలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ క్రికెట్ పోటీలను ఎస్ఐ నారాయణ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి ప్రారంభించారు అనంతరం ఎస్సై నారాయణ గౌడ్, పాపయ్య గారి రామ్ రెడ్డి…

Read More
In Medak district, a woman was brutally attacked and set on fire by villagers in Kaatriyal village, accused of practicing witchcraft.

మంత్రాల నెపంతో మహిళపై దారుణ దాడి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రాల నెపంతో ఓ మహిళను చితకబాదిన సంఘటన మరువకముందే ఇదే మండలం కాట్రియాల గ్రామంలో అర్థరాత్రి దారుణంచోటుచేసుకుంది.కాట్రియాల గ్రామానికి చెందిన డేగల ముత్తవ్వ(50) మంత్రాలు చేస్తుందన్న నెపంతో ఇంటి పక్కన వారు గ్రామస్తులు కొందరు చితక బాది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆమె కొడుకు కోడలు కళ్ళముందే జరిగిన ఎంత అరిసిన చుట్టుపక్కల వారు రాలేరని తమ పాలోలే ఈ ఘటనకు పాల్పడ్డారని…

Read More