CEO Krishna emphasized that farmers should sell their grain at government-established purchase centers instead of trusting middlemen

రైతులకు ధాన్యం విక్రయానికి కేంద్రాల ప్రాముఖ్యత

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలని మడూర్ సొసైటీ సీఈవో కృష్ణ తెలిపారు, చిన్న శంకరంపేట మండలంలోని మడూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ కొండాపూర్, మాందాపూర్, గజగట్లపల్లి, మడూర్, మిర్జాపల్లి, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు, అనంతరం సీఈవో కృష్ణ మాట్లాడుతూ ఐదు గ్రామాలలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని…

Read More
A digital crop survey has been initiated in Ramayampet, overseen by Assistant Agricultural Officer Rajanarayana. The survey helps plan fertilizers and seeds for future seasons.

రామాయంపేటలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే ప్రారంభం

రాష్ట్రస్థాయి వ్యవసాయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో డిజిటల్ క్రాఫ్ సర్వే ప్రారంభించారు రామాయంపేట ఇన్చార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ రామాయంపేటలో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామయంపేట వ్యవసాయ డివిజన్ వ్యాప్తంగా 14 క్లస్టర్లలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు క్షేత్రస్థాయిలో రైతుల యొక్క సర్వే నంబర్లు మరియు సబ్ డివిజన్ల వారీగా డిజిటల్ పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఆప్…

Read More
In Ramayampet's Jhansilingapur, 38-year-old farmer Chakali Nagaraju died after an electric shock while fixing a starter near his farm borewell.

రామాయంపేటలో విద్యుత్ షాక్‌తో యువ రైతు దుర్మరణం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.ఝాన్సీలింగాపూర్  గ్రామానికి చెందిన చాకలి నాగరాజు (38) అనే యువకుడు గురువారం రోజు ఉదయం తన వ్యవసాయ పొలం బోరు వద్దకు వెళ్లిన రైతు విద్యుత్ తీగ తెగిపోవడంతో స్టాటర్ సరి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు రామాయంపేట…

Read More
Dubakka MLA Kotha Prabhakar Reddy inaugurated a rice procurement center in Narsing Mandal, highlighting the need for immediate government action on farmer support and unresolved promises from the Congress government.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే ప్రారంభించారు

నార్సింగ్ మండల కేంద్రంలోని సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను పిఏ సీఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి తో పాటు డైరెక్టర్లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంకు సరైన అవగాహన లేదని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, నాయకులకు అధికారులకు మధ్య…

Read More
A youth was brutally murdered in the premises of a government hospital in Chinna Shankrampet, Medak district, prompting an investigation by local police.

చిన్న శంకరంపేటలో యువకుడి దారుణ హత్య

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఉదయం ఆస్పత్రి ఆవరణలో ఓ శవం కాలిపోయి ఉందని స్థానిక వైద్యురాలు సాయి సింధు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు, అనంతరం సి ఐ వెంకటరాజ గౌడ్ తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా వివరాలు…

Read More
Jangarai Society, under Chairman Srinivas Reddy, inaugurated paddy procurement centers in several villages. Farmers are urged to sell their produce at these government centers.

జంగారై సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

చిన్న శంకరంపేట మండలం జంగారై సోసైటీ ఆధ్వర్యంలో జంగా రాయి, చందాపూర్, గవలపల్లి, అంబాజీపేట, కొరివి పల్లి, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ విస్తీర్న నాధికారి శ్యామ్ లు మాట్లాడుతూ రైతులు దళారులనునమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని వారు తెలిపారు ఏ గ్రేడ్ రకానికి 2320 బి గ్రేడ్ రకానికి 2300 క్వింటాలకు చెల్లించడం జరుగుతుందని…

Read More
Former MLA Padma Devender Reddy prayed for the welfare of farmers and the happiness of the people during a temple inauguration in Bagirthi Palli

అమ్మవారి కృపతో సుఖ సంతోషం కోరిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కరుణ అందరిపై చూపాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు చిన్నశంకరంపేట మండలం బాగిర్తి పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూళ్ల దయానంద్ యాదవ్ కుటుంబ సభ్యులు…

Read More