A leopard has been spotted near Brahmalakunta in Khammam district. Forest officials urge people to stay cautious.

బ్రహ్మలకుంట వద్ద చిరుతపులి సంచారం – అప్రమత్తంగా ఉండండి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మలకుంట గ్రామ పరిధిలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఇది నిజమైన చిరుతపులి ఆనవాళ్లు అని నిర్ధారించారు. ఈ సమాచారం తెలియగానే గ్రామ ప్రజల్లో భయం నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బ్రహ్మలకుంట పరిసర ప్రాంతాల్లో మైక్ ప్రచారం నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా బయటికి వెళ్లొద్దని హెచ్చరించారు. వ్యవసాయ పనుల కోసం…

Read More
In Buggapadu village, an elderly couple was found dead in a lake. Locals suspect suicide due to financial struggles, as confirmed by their family.

బుగ్గపాడు గ్రామంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు గ్రామంలో విషాదం నెలకొంది. ఈ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చెరువులో శవమై తేలినట్లు గుర్తించారు. మృతులుగా పంతంగి కృష్ణ (60), సీతా (55) పేర్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారు జామున పొలానికి వెళ్ళే రైతులు గ్రామ శివారులోని రావి చెరువులో రెండు మృతదేహాలను కనిపెట్టి పోలీసులకి సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయం తో మృతదేహాలను బయటికి తీశారు. కృష్ణ…

Read More
A speeding car hit a pole on Sattupalli Bridge; four youths escaped with minor injuries. Police cleared the site, restoring traffic.

సత్తుపల్లి బ్రిడ్జిపై కారు ప్రమాదం, నలుగురు సురక్షితం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తెల్లవారుజామున ఓ కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ కు చెందిన ముగ్గురు యువకులు వైజాగ్, అరకు విహారయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ సమయంలో సత్తుపల్లి బ్రిడ్జి వద్ద వారి కారు రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం, ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బ్రిడ్జిపై కారు పల్టీలు కొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు కనిపించింది. అయితే కారులో ఉన్న…

Read More
Congress-led protests in Sathupalli included rallies, idol purification, and burning of Amit Shah’s effigy over remarks against Dr. B.R. Ambedkar.

అంబేద్కర్ అవహేళనకు నిరసనగా సత్తుపల్లిలో ఆందోళన

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని పార్లమెంటులో అవహేళన చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన సభ ఏర్పాటు చేసి, అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి పూలమాలతో అలంకరించారు. నిరసనగా, అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ రింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం బస్టాండ్ రింగ్ సెంటర్లో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు….

Read More
MLA Dr. Matta Raga Mayi launched development projects worth ₹1.4 crore in Sathupalli. She highlighted Congress’ welfare schemes and urged local support.

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి

వీధి అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన:సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లింగపాలెం గ్రామంలో కోటి రూపాయలతో బిటి రోడ్ మరియు రూ. 40 లక్షల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తు చేశారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాల ప్రస్తావన:రెవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 6 గ్యారంటీ…

Read More
In Khammam, a school bus carrying 50 students narrowly escaped a major accident. The bus collided with a car while avoiding a cycle.

ఖమ్మంలో స్కూల్ బస్ ప్రమాదం.. విద్యార్థులు సురక్షితం

ప్రమాద ఘటనా స్థలం:ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్ పెను ప్రమాదం తప్పింది. బస్ లో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో, ముందుగా వస్తున్న ఓ కారు సైకిల్ ను తప్పించబోయి బస్ ను ఢీకొట్టింది. ప్రమాదం వివరాలు:కారు బస్ ను ఢీకొట్టడంతో, బస్ పక్కకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కానీ సర్కటులో ప్రయాణిస్తున్న విద్యార్థులు, కారు నడిపిస్తున్న వారు చిన్న చిన్న…

Read More
Brokers exploit farmers by reselling grains at government centers under fake names. Officials intervene to prevent this malpractice and protect farmers.

ధాన్యం అక్రమ విక్రయాలు – రైతులకు నష్టం చేస్తున్న దళారులు

రైతు పండించిన పంటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తూ బోనస్తులు ఇస్తుంటే… కొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధనాన్ని నకిలీ రైతుల పేరుతో అదే కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముతున్న ముఠాగూర్టయింది. సాక్షాత్తు స్థానిక ఏఎంసీ చైర్మన్ రంగంలోకి దిగి రైతులకు భరోసా కల్పించేలా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా…

Read More