MLA Dr. Matta Raga Mayi launched development projects worth ₹1.4 crore in Sathupalli. She highlighted Congress’ welfare schemes and urged local support.

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి

వీధి అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన:సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లింగపాలెం గ్రామంలో కోటి రూపాయలతో బిటి రోడ్ మరియు రూ. 40 లక్షల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తు చేశారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాల ప్రస్తావన:రెవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 6 గ్యారంటీ…

Read More
In Khammam, a school bus carrying 50 students narrowly escaped a major accident. The bus collided with a car while avoiding a cycle.

ఖమ్మంలో స్కూల్ బస్ ప్రమాదం.. విద్యార్థులు సురక్షితం

ప్రమాద ఘటనా స్థలం:ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్ పెను ప్రమాదం తప్పింది. బస్ లో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో, ముందుగా వస్తున్న ఓ కారు సైకిల్ ను తప్పించబోయి బస్ ను ఢీకొట్టింది. ప్రమాదం వివరాలు:కారు బస్ ను ఢీకొట్టడంతో, బస్ పక్కకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కానీ సర్కటులో ప్రయాణిస్తున్న విద్యార్థులు, కారు నడిపిస్తున్న వారు చిన్న చిన్న…

Read More
A couple was brutally murdered in Nelakondapalli Mandal, and police suspect it could be a robbery attempt. The case is under investigation with forensic teams.

నేలకొండపల్లి మండలంలో భార్యాభర్తల హత్య, గ్రామంలో విషాదం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం శివారులో రమణ మరియు కృష్ణ కుమారి అనే భర్త, భార్యను గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో వారి ఇంట్లో హత్య చేశారు. దుండగులు ఇంటి చుట్టూ కారం చల్లి, వాటిని చంపినట్లు తెలిసింది. పిల్లలు హైదరాబాద్‌లో ఉన్నారు, కానీ భార్యాభర్తలు నేలకొండపల్లి లో నివసించేవారు. వారి హత్య డబ్బు లేదా నగల కోసమే జరిగినట్లుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం…

Read More
Brokers exploit farmers by reselling grains at government centers under fake names. Officials intervene to prevent this malpractice and protect farmers.

ధాన్యం అక్రమ విక్రయాలు – రైతులకు నష్టం చేస్తున్న దళారులు

రైతు పండించిన పంటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తూ బోనస్తులు ఇస్తుంటే… కొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధనాన్ని నకిలీ రైతుల పేరుతో అదే కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముతున్న ముఠాగూర్టయింది. సాక్షాత్తు స్థానిక ఏఎంసీ చైర్మన్ రంగంలోకి దిగి రైతులకు భరోసా కల్పించేలా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా…

Read More

సత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సత్తుపల్లి నియోజకవర్గం లో ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి మండలం గౌరీగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల అభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెనుబల్లి మండలంలో 54 లక్షల ఈజీఎస్ నిధులతో 10 కాటిల్ షెడ్లు, 33 నర్సరీలు, 10 నాడపు కంపోస్ట్ యూనిట్లకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయంలో నాణ్యతను మెరుగుపరచడానికి ఈ నాడపు…

Read More
Semi-Christmas celebrations in Lankapalli village, Khammam district, featured carols, dances, and Santa Claus distributing chocolates. Prayers were held at the church.

లంకపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

లంకపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలుఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో సంఘం అంతటా చేరి, క్రీస్తు జన్మ గురించి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, గ్రామం మొత్తం శాంటా క్లాస్ (క్రిస్మస్ తాత) తో కలిసి బహుమతులు, చాక్లెట్స్ పంచినవారు. పాటలు, నృత్యాలతో సందడిగ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి, క్రీస్తు జన్మ గురించి వివరిస్తూ, సంక్షేమ సంకల్పాలు వ్యక్తం చేసిన సంఘం సభ్యులు,…

Read More
A man in Khammam slit his throat in despair after visiting his in-laws to bring back his wife, creating chaos at the hospital during treatment.

భార్య కోసం అత్తారింటికి వెళ్లిన అల్లుడు ఆత్మహత్యాయత్నం

భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్తారింటికి వెళ్లిన అల్లుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.రక్తస్రావం లో ఉన్న అల్లుడిని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందకుండా అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించి వైద్య సిబ్బందికి చెమటలు పట్టించాడు.బంధువులు,హాస్పటల్ సిబ్బంది అతి కష్టంపై పట్టుకుని చికిత్స అందించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ఇమ్రాన్ అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఏడాదికితం ఇమ్రాన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.కొద్ది రోజులు బాగానే ఉన్నా తరువాత భార్య…

Read More