An MLC election staff bus met with an accident in Karimnagar’s Gangadhara, injuring 20, with two in critical condition.

కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బంది బస్సు ప్రమాదం, 20 మంది గాయాలు

కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా, ముందు వెళ్తున్న మరో బస్సును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది సిబ్బంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న సిబ్బంది పెద్దగా కేకలు…

Read More

కరీంనగర్‌లో ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు రియల్ ఎస్టేట్ షాక్

నెల నెలా రెంట్ సరిగా కట్టకుంటే ఇంటి ఓనర్ ఖాళీ చేయించడం చూసుంటారు.. ఇంటికి తాళం వేసుకుని రెంట్ ఇస్తే తప్ప కీ ఇవ్వననే ఓనర్లనూ చూసుంటారు.. స్టూడెంట్లు, బ్యాచ్ లర్లు ఉండే రూమ్ ల విషయంలో ఇలాంటి ఘటనలు సాధారణమే కానీ కరీంనగర్ లో ఓ వ్యక్తి ఏకంగా ఎస్బీఐ అధికారులకే షాకిచ్చాడు. తన షాప్ రెంట్ కు తీసుకుని ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారని, కొంతకాలంగా రెంట్ కట్టడంలేదని ఆరోపిస్తూ సదరు ఏటీఎం సెంటర్…

Read More