Health officials and police monitored a gang conducting illegal gender determination in Kamareddy, seizing ultrasound machines and issuing notices to the accused.

లింగ నిర్ధారణ ముఠా పట్ల పోలీసుల చర్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యదేచ్చగా లింగ నిర్ధారణ చేస్తున్న ముఠా పై హెల్త్ ఆఫీసర్లు, పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇందులొ బాగంగా కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద ఓ కారులో లింగ నిర్ధారణ చేసే సోనోగ్రఫీ యంత్రం ఉన్నట్లు సమాచారంతో పోలీసులు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కారును తనిఖీ చేయగా ఇట్టం సిద్ధరాములు కు సంబంధించిన కారులో లింగ నిర్ధారణ యంత్రం లభించింది. దాంతో ఇట్టం సిద్ధరాములను విచరించగా అశోక్ నగర్…

Read More
In Raghavapur village, farmers express distress over land encroachment by Shirish Goud, urging authorities to intervene and ensure justice.

భూమి కబ్జా పై రైతుల ఆవేదన

కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 13/1లో ముత్యంపేట్ గ్రామానికి చెందిన శిరీష్ గౌడ్ 3 ఎకరాల భూమిని కబ్జా చేశాడని చింతామన్ పల్లి గ్రామానికి చెందిన రావుల రాజేశ్వర్ గౌడ్, రావుల మల్లికార్జున గౌడ్, రావుల లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు 1970 సంవత్సరంలో సర్వేనెంబర్ 13/1 లో గత 54 సంవత్సరాల క్రితం మా తాత లింగ గౌడ్ పేరుపైన 3 ఎకరాల భూమి ప్రభుత్వం…

Read More
Dr. Putla Anil Kumar, serving in the police department, has dedicated his life to providing blood for those in need. Celebrating his birthday, he completed his 25th blood donation

రక్తదానంలో ఆదర్శంగా నిలిచిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ చెందిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ పోలీస్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని తన జన్మదినాన్ని పురస్కరించుకొని 25వసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు…

Read More
Students and parents staged a protest at the Kamareddy Collectorate demanding better hostel facilities at Mahatma Jyotiba Phule Boys Hostel. They called for immediate action from the district collector.

వసతి సౌకర్యాల కోసం విద్యార్థుల ధర్నా, కలెక్టరేట్ వద్ద పోరాటం

భారీ కేట్లను తోసుకొని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వెళ్లే ప్రయత్నం చేశారు వెంటనే పోలీస్ సిబ్బంది అడ్డుకొని కలెక్టరేట్ కార్యంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బీబీపేట్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిభాపులే బాలుర వసతి గృహంలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో తల్లిదండ్రుల ధర్నా నిర్వహించారు. విద్యార్థుల యొక్క వసతి భవనాన్ని వెంటనే వేరే ప్రాంతానికి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వసతులు కల్పించకపోవడం సిగ్గు సిగ్గు అంటూ…

Read More
The Laggam film evokes nostalgia among audiences, reminding them of traditional weddings from the past.

లగ్గం సినిమా ద్వారా పాత రోజులు గుర్తు చేసుకున్న ప్రేక్షకులు

లగ్గం సినిమా ద్వారా మేము పెళ్లి చేసుకున్న పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని లగ్గం సినిమా చూసిన ప్రేక్షకులు తెలిపారు. గత 50 సంవత్సరాలు క్రితం లగ్గం చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకున్నారో, లగ్గం అంటే ఇదేవిధంగా చేసుకోవాలనే సంప్రదాయాన్ని గుర్తు చేశారు. ఈరోజులలో టెక్నాలజికల్ చాలా ఎక్కువైనా సందర్భంగా సంప్రదాయంగా చేసుకోవాల్సిన పెళ్లిళ్లు , సాఫ్ట్వేర్, హార్ట్ వేరు అనే పేర్లతో సంప్రదాయాన్ని మర్చిపోయి గత 30 ,40 సంవత్సరాలు అవుతుందని, అలాంటి పాత రోజులు…

Read More
In Kamareddy, BRS party leaders burned an effigy demanding immediate financial support for farmers under the Raitu Bharosa scheme, criticizing the Congress government.

కామారెడ్డి జిల్లాలో రైతు భరోసా కోసం ధర్నా

రైతు భరోసా రైతులకు వెంటనే ఇవ్వాలని , రైతులకు రుణమాఫీ చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజంసాగర్ చౌరస్తాలో BRS పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి , TSPSC రాష్ట్ర మాజీ డైరెక్టర్ సుమిత్ర ఆనంద్ , కుంభాలరవి యాదవ్ , గోపి గౌడ్ , యూత్ విభాగం అధ్యక్షులు భాను ప్రసాద్ మాట్లాడుతూ KTR ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో రాష్ట్ర…

Read More
Maddi Chandrashekar Reddy was sworn in as Chairman of the Kamareddy District Library Society, with key officials highlighting the government's commitment to uplift marginalized communities.

కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం

కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో ముఖ్యతిధిగా పాల్గొన జిల్లా ఇంచార్జి ఎక్స్చేంజ్ , పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు , ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ , ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు.ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందని ,…

Read More