Devotees celebrated Dussehra at Beechupally Anjaneya Swamy temple with special prayers, traditional rituals, and a procession involving local villagers.

బీచుపల్లిలో దసరా ఉత్సవాలు

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం లో పవిత్ర పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయస్వామి సన్నిధిలో విజయదశమి సందర్భంగా చెడు పైన విజయానికి ప్రత్యేకగా జరుపుకునే విజయదశమి బీచుపల్లి కొండపేట యాక్తాపురం తిమ్మాపురం ఎర్రవల్లి మరియు వివిధ జిల్లాల గ్రామ ప్రజలు విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రముగా జమ్మితో ఒకరికి ఒకరు జమ్మి పత్రిని పెట్టి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగిందిభజన మండలితో స్వామివారిని ఊరేగించి తిరిగి ఆంజనేయ స్వామి సన్నిధికి…

Read More
In Beechupally, the community honored Sandhya Rani, a talented teacher from a humble background, celebrating her achievements in the education sector.

సామాన్య కుటుంబంలో కష్టపడిన సంధ్యారాణి ఘనసన్మానం

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కేంద్రంలో బీచుపల్లి గ్రామపంచాయతీలో యాక్తాపురం గ్రామంలో అర్జున్(ఆదాం) బిసమ్మ దంపతులకు సామాన్య కుటుంబంలో జన్మించి నూతనంగా వెలువడిన టీచర్ జాబుల నియమాంకల్లో స్కూల్ అసిస్టెంట్ ,బయోసైన్స్ లో ప్రతిభ కనబరిచి న సంధ్యారాణిని నేడు బీచుపల్లి గ్రామపంచాయతీ గ్రామ పెద్దలు ,బీసీ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో శాల్వాల గజమాలవేసి ఘనంగా కేక్ కట్ చేసి సన్మానించడం జరిగింది జరిగింది.ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డి బీచుపల్లి రఘు చౌదరి రామాంజనేయులు రాజశేఖర్ గౌడ్…

Read More
Police raided a gambling den in Rangapur, Jogulamba Gadwal district, following credible information. The operation led to the registration of a case at Pebberu police station.

జోగుళాంబ గద్వాల్ జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

జోగుళాంబ గద్వాల్ జిల్లా సరిహద్దులో బీచుపల్లి కృష్ణ నది అవతలి వైపు రంగాపూర్ శివారులో ని ఒక గోదాం లో పేకాట శిబిరo నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ లకు నమ్మదగిన సమచారం రాగా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేశ్వర్ రెడ్డి ఆద్వర్యంలో ఇటిక్యాల ఎస్సై వెంకటేష్ , ఎస్బి సిబ్బంది, మరియు వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి నిర్వహించి పెబ్బేరు…

Read More
During his tour of Allampur, MP Mallu Ravi performed a special puja at Beechupalli Anjaneya Swamy temple, receiving a warm welcome from temple officials.

బీచుపల్లి ఆంజనేయస్వామి సన్నిధిలో ఎంపీ మల్లురవి ప్రత్యేక పూజ

అలంపూర్ పర్యటన లో భాగంగా బీచుపల్లి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎంపీ మళ్ళీ రవి ప్రత్యేక పూజలు పూర్ణకుంభ స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎంపీ మల్లురవి నేడుబీచుపల్లి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అర్చకులు మారుతి చారి ,సందీప్ చారి ఆలయ అధికారులు ఇఓ రామన్ గౌడ్ వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందించి వారికి శాలువాతో సన్మానం చేయడం…

Read More
During his visit to Allampur, MP Mallu Ravi, along with former MLA Sampath Kumar, provided initial treatment to Tirupathiah at the government hospital.

తిరుపతయ్య గారికి ప్రథమ చికిత్స అందించిన మల్లు రవి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి పర్యటనలో అస్వస్థకు గురైన గద్వాల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత భర్త తిరుపతయ్య ని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మరియు మల్లు రవి గారు కలిసి అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి కర్నూలుకి మెరుగైన చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది ఈరోజు సాయంత్రం వారి పర్యటన మరియు మంత్రిగారి పర్యటన…

Read More
During his visit to Allampur constituency, Minister Sridhar Babu emphasized government transparency and development in all sectors

అల్లంపూర్ నియోజకవర్గంలో ఐటిశాఖ మంత్రివర్యుల పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఐటిశాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అష్టాదశ శక్తిపీఠాలలో 5 శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, జోగులమ్మ గద్వాల జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి సరిత తిరుపతయ్య పాల్గొన్నారు.మంత్రివర్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుంది అని తెలిపారు. ప్రతి పనిలో ముఖ్యమంత్రి రేవంత్…

Read More
A 16-year-old boy from Dundi village, who visited Beechupalli for a family function, was rescued by local divers after drowning in the Krishna River.

కృష్ణా నదిలో మునిగిన బాలుడిని గజతగాళ్లు కాపాడారు

జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నదిలో మక్తల్ మొత్తం పట్టణం దుండి గ్రామానికి చెందిన 16 ఏళ్ల వయసు ఉన్న బాలుడు వారి బంధువులతో పాటు బీచుపల్లి రామాలయంలో పుట్టు వెంట్రుకలు ఫంక్షన్కు వచ్చిన బాలుడు కృష్ణా నదిలో స్నానమాచరిస్తుండగా లోతు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయి నీటిలో మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు ప్రజలు కేకలు వేయడంతో తక్షణమే అక్కడ ఉన్న ముదిరాజ్ గజితగాళ్లు వెంటనే నదిలోకి వెళ్లి ఆ కుర్రవాణి నీటిలో నుండి బయటకు…

Read More