Collector B.Y.M. Santosh reviewed the Rythu Bharosa and ration card verification process in Aiza, ensuring benefits reach eligible beneficiaries.

ఐజా‌లో కలెక్టర్ పరిశీలించిన రైతు భరోసా ప్రక్రియ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బి.వై.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐజా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అర్హుల ఎంపిక ప్రాతిపదిక, సేకరించిన వివరాల ప్రామాణికత, రిజిస్టర్లలో నమోదు వంటి అంశాలను అధికారులతో సమీక్షించారు. ప్రతి మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా పూర్తవ్వాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన…

Read More
In a significant move, six mobile phones lost in December were recovered by the Malakdakal police, and returned to the owners. The recovery was made through a detailed tracking process.

మల్దకల్ మండలంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో పోలీసులు ఒక ముఖ్యమైన రికవరీ చేశారు. గత డిసెంబర్ నెలలో పోగొట్టుకున్న 6 సెల్ ఫోన్లను ట్రేస్ చేసి, వాటిని యజమానులకు తిరిగి అప్పగించారు. ఈ సెల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా ట్రేస్ చేయగలిగారు. స్థానిక మండల ఎస్ఐ నందికర్ తెలిపారు, “మేము సెల్ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను సి ఈ ఐ ఆర్ వెబ్‌సైట్‌లో నమోదు చేశాం. ఫోన్లు యజమానుల వద్దకి…

Read More
A pregnant woman delivered a baby on an RTC bus with the help of fellow passengers near Nandinne village, highlighting humanity and quick action.

ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణి

గద్వాల జిల్లా నందిన్నే గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మరియమ్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లి బస్సును రోడ్డు పక్కన ఆపించారు. పురిటి నొప్పులు తీవ్రమయ్యాక సాటి మహిళా ప్రయాణికులు బస్సులోనే ఆమెకు సాయం చేసి పురుడు పోశారు. మహిళల సాయం వల్ల మరియమ్మకు సాధారణ ప్రసవం జరిగి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108…

Read More
District Collector inspects the 10-acre land allocated for the Integrated Court Complex in Gadwal, ensuring road connectivity and addressing concerns from both lawyer groups.

గద్వాల్‌లో కోర్టు కాంప్లెక్స్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

మంగళవారం, గద్వాల్ మండలంలోని పూడూర్ శివారులోని సర్వే నంబర్ 368లో ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణతో కలిసి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించి, అధికారుల నుండి అవసరమైన వివరాలు అడిగారు. ప్రాజెక్ట్ లొకేషన్ మ్యాప్‌ను గమనించిన కలెక్టర్, కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం గద్వాల-కర్నూల్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతం…

Read More
Aija, now a municipality, faces travel issues despite its growth as a business hub. Locals demand better transport facilities and a bus depot.

ఐజ పట్టణానికి ప్రయాణ సౌకర్యాల కొరత

ఐజ పట్టణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద గ్రామ పంచాయతీగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఇప్పుడు మునిసిపాల్టీగా మారింది. వ్యాపార కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐజ పట్టణానికి తగిన ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఐజకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తమ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఉంది. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఐజ పట్టణం వ్యాపార, వైద్య, ఇతర అవసరాల…

Read More
A short circuit caused a fire in the Muthoot Finance building near Chinna Agrhahara in Gadwal. Flames are spreading, and fire engines are heading to the scene for control. More details are awaited.

గద్వాలలో ముత్తూట్ ఫైనాన్స్ బిల్డింగ్‌లో షార్ట్ సర్క్యూట్

గద్వాల పట్టణంలో చిన్న అగ్రహారం దగ్గర ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ పైన ఉన్న బిల్డింగ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు మేలు అగిరాయి. మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. పెద్ద మంటలు చెలరేగుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న ఫైర్ ఇంజన్ పలు వాహనాలతో ఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ…

Read More
Zaheer, a subcontractor from Aiza town, faced severe financial distress after pending bills for government projects, leading to his untimely demise.

అయిజ సబ్ కాంట్రాక్టర్ జహీర్ మృతికి ఆర్థిక బాధలే కారణమా?

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ జహీర్, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పనులకు పెట్టుబడులు పెట్టి తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. సీసీ రోడ్డు, మైనారిటీ హాల్, మిషన్ భగీరథ వంటి పనులకు పెట్టిన డబ్బులు బిల్లులుగా తిరిగివ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన పెట్టుబడికి మిత్తిలు కట్టలేక, చివరకు వావిలాల గ్రామంలోని పది ఎకరాల పొలాన్ని అమ్ముకున్న జహీర్, అప్పుల సగం కూడా తీర్చలేకపోయారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి…

Read More