Postal life insurance available for degree holders aged between 19-55 years. They can avail of this scheme for financial security.

డిగ్రీ పట్టాదారులకోసం పోస్టల్ జీవిత బీమా

గద్వాల అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎల్. సైదా నాయక్, డిగ్రీ పట్టా బద్రులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం గురించి సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. 19 నుండి 55 సంవత్సరాల వయస్సు గల ప్రతి పట్టభద్రుడు తపాలా జీవిత బీమా పాలసీని పొందవచ్చు అని తెలిపారు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా డిగ్రీ పట్టభద్రులకు కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం 141 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, అందరికీ ఈ…

Read More
Cyber crime awareness rally in Gadwal town. CI Sri T. Sreenu advises youth to be cautious about cyber crimes.

సైబర్ నేరాలపై గద్వాల్ లో అవగాహన ర్యాలీ

గద్వాల్ పట్టణంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి సైబర్ జాగృతి దివస్ సందర్భంగా, ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గద్వాల్ లోని ఎస్వీ ఎమ్ డిగ్రీ కళాశాల నుంచి కృష్ణ వేణి చౌక్ వరకు ఈ ర్యాలీ జరిగింది. సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు గడ్వాల్ సీఐ శ్రీ టి శ్రీను మాట్లాడారు. ఈ సందర్భంలో సీఐ శ్రీ టి శ్రీను మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం…

Read More
In Aij town, a youth named Nesh Mass (19) was attacked with a knife. He is receiving treatment in the hospital. The reasons for the attempted murder are yet to be revealed.

అయిజ పట్టణంలో యువకుడిపై కత్తితో హత్యాయత్నం

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొత్త బస్టాండ్ దగ్గర నర్సప్ప గుడి సమీపంలో, 19 సంవత్సరాల నేష మాస్ అనే చేనేత కార్మికుడు కత్తి దాడికి గురయ్యాడు. గూడు బాషా అనే వ్యక్తి నేష మాస్ ఇంట్లోకి వెళ్లి అతన్ని కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో నేష మాస్ ఆసుపత్రికి తరలించబడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. హత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గూడు…

Read More
SP T. Srinivasa Rao emphasized road safety, urging bikers to wear helmets and follow traffic rules during a rally in Krishna Veni Chowk.

హెల్మెట్ అనివార్యమని అవగాహన ర్యాలీలో ఎస్పీ పిలుపు

జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా జిల్లా RTA శాఖ ఆధ్వర్యంలో కృష్ణ వేణి చౌక్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణ వేణి చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ న్యూ బస్…

Read More
Jogulamba Gadwal district administration directs officials to set up red gram purchase centers at various markets to ensure farmers get MSP.

జోగులాంబ గద్వాలలో కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024-25 వానకాలం సీజన్లో రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా కంది కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కంది కొనుగోలు కోసం జిల్లాలోని ఆలంపూర్, వడ్డేపల్లి, ఐజ, పుటాన్ దొడ్డి, గద్వాల మార్కెట్లలో ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. బుధవారం ఆలంపూర్,…

Read More
Collector B.Y.M. Santosh reviewed the Rythu Bharosa and ration card verification process in Aiza, ensuring benefits reach eligible beneficiaries.

ఐజా‌లో కలెక్టర్ పరిశీలించిన రైతు భరోసా ప్రక్రియ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బి.వై.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐజా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అర్హుల ఎంపిక ప్రాతిపదిక, సేకరించిన వివరాల ప్రామాణికత, రిజిస్టర్లలో నమోదు వంటి అంశాలను అధికారులతో సమీక్షించారు. ప్రతి మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా పూర్తవ్వాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన…

Read More
In a significant move, six mobile phones lost in December were recovered by the Malakdakal police, and returned to the owners. The recovery was made through a detailed tracking process.

మల్దకల్ మండలంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో పోలీసులు ఒక ముఖ్యమైన రికవరీ చేశారు. గత డిసెంబర్ నెలలో పోగొట్టుకున్న 6 సెల్ ఫోన్లను ట్రేస్ చేసి, వాటిని యజమానులకు తిరిగి అప్పగించారు. ఈ సెల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా ట్రేస్ చేయగలిగారు. స్థానిక మండల ఎస్ఐ నందికర్ తెలిపారు, “మేము సెల్ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను సి ఈ ఐ ఆర్ వెబ్‌సైట్‌లో నమోదు చేశాం. ఫోన్లు యజమానుల వద్దకి…

Read More