ఎర్రవల్లి ఈరన్న స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ఆర్. గార్లపాడు గ్రామంలోని ఈరన్న స్వామి దేవాలయంలో భక్తుల సమక్షంలో భగవంతుని శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్మాత స్వామి టి. ఉసేన్ అప్పస్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10, 2025, సోమవారం ఉదయం 10:30 గంటలకు పునర్వాసు నక్షత్ర యుక్త మేష లగ్నంలో శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. శివపార్వతుల కళ్యాణానికి భక్తులను అధిక సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ పవిత్ర వేడుకలో అఘోరాలు, నాగ…
