Dhanam Nagender and Kadiyam Srihari considering resignation amid disqualification threat in Telangana

Telangana MLAs Disqualification:అనర్హత వేటు భయంతో రాజీనామా యోచనలో దానం, కడియం.?

Telangana MLAs Disqualification: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Dhanam Nagender), కడియం శ్రీహరి(Kadiyam Srihari) అనర్హత తప్పించుకునేందుకు ముందుగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల కోసం దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు(Disqualification…

Read More
CM Revanth Reddy plans 90 percent Congress victory in Telangana Panchayat Elections

Telangana Panchayat Elections:పంచాయతీ ఎన్నికల్లో 90% విజయమే లక్ష్యం – రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను డిసెంబర్ 9న ఘనంగా నిర్వహించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలి విడత పోలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 5 రోజుల గ్యాప్‌తో మూడు విడతల్లో ఎన్నికలు జరిపి కొత్త పంచాయతీ పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 90 శాతం గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ లక్ష్యం. పార్టీ ఎమ్మెల్యేలు,…

Read More
Telangana govt issues major transfer orders for 32 IPS officers across the state

Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు 

తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్‌ బదిలీలు జరిగాయి. ప్రభుత్వం మొత్తం “32 మంది IPS” అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విభాగాల్లో ఉన్న పలువురు అధికారులకు కొత్త బాధ్యతలను అప్పగించింది. ALSO READ:Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం ఇదిగో వివరాలు:నార్కొటిక్ ఎస్పీగా పద్మ నియమితులయ్యారు. సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే టాస్క్ ఫోర్స్…

Read More
Telangana EMRS students celebrate winning overall championship at EMRS Sports Meet 2025

Telangana EMRS విజేతలకు CM రేవంత్ రెడ్డి అభినందనలు  

EMRS Sports Meet 2025: Telangana EMRS విజేతలను CM రేవంత్ రెడ్డి అభినందించారు. ఒడిశాలోని రూర్కేలాలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) స్పోర్ట్స్ మీట్ 2025లో తెలంగాణ విద్యార్థులు రికార్డ్ స్థాయి ప్రదర్శన కనబర్చి  ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ తదితర విభాగాల్లో మొత్తం 230 పతకాలు…

Read More
SIT officers questioning former TTD chairman YV Subba Reddy at his Hyderabad residence

YV Subba Reddy SIT | అంతా అధికారులే చేశారు… SIT విచారణలో సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని సిట్ నిన్న దాదాపు 12 గంటలపాటు విచారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 10:30 వరకు సాగింది. ALSO READ:Dhanam Nagender Resignation | రాజీనామా చేసే…

Read More
Khairatabad MLA Dhanam Nagender facing resignation speculation after Speaker notices

Dhanam Nagender Resignation | రాజీనామా చేసే యోచనలో ఖైరతాబాద్ MLA

Khairatabad MLA Dhanam Nagender:తెలంగాణ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో, కాంగ్రెస్లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇందులో  దానం నాగేందర్ స్పీకర్‌కు వివరణ పంపకపోవడంతో మరోసారి నోటీసు అందినట్టు సమాచారం. ALSO READ:వందేమాతరం ఆలపించిన సౌత్ కొరియా నేత – జేవన్ కిమ్ వీడియో వైరల్  లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం…

Read More
Foreign companies Sonoco and EBG Group begin operations in Hyderabad

గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్… మరో రెండు విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభం 

గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్(Hyderabad Global Hub) కొత్తగా కార్యకలాపాలు మొదలుపెట్టిన మరో రెండు విదేశీ కంపెనీలు సోనోకో, ఈబీజీ గ్రూప్. ప్రపంచ వ్యాపార కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ మరొకసారి అంతర్జాతీయ కంపెనీల దృష్టిని ఆకర్షించింది. అమెరికాకు చెందిన సోనోకో ప్రోడక్ట్స్‌ మరియు జర్మనీకి చెందిన ఈబీజీ గ్రూప్‌ నగరంలో తమ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించాయి. ఇప్పటికే ఫిబ్రవరిలో ఆధునిక ఐటీ పెర్ఫార్మెన్స్‌ హబ్‌ను ఏర్పాటు చేసిన సోనోకో, తాజాగా తమ యూనిట్‌ను శాశ్వత భవనంలోకి మార్చింది. అంతేకాక,…

Read More