Gold and silver price drop in Hyderabad bullion market today

Gold Price Today Hyderabad: తగ్గిన బంగారం–వెండి ధరలు 

Gold Price Today Hyderabad: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad bullion market)లో ఈరోజు (సోమవారం) బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి కొత్తగా రూ.1,25,130 గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పడిపోవడంతో తాజా ధర రూ.1,14,700 గా ఉంది. ALSO READ:హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్స్ | పోలీసులు ఎక్కడ? ప్రజలు ప్రశ్నలు వెండి ధర కూడా తగ్గుదల నమోదు…

Read More
new street fight near Nampally Dargah adds to recent violent incidents in Hyderabad’s South West Zone

హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్స్ | పోలీసులు ఎక్కడ? ప్రజలు ప్రశ్నలు

Hyderabad Street Fights: హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న స్ట్రీట్ ఫైట్స్( Street Fights) స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలో గత వారం టోలీచౌకీ(Tolichowki), ఆసిఫ్ నగర్(Asifnagar) పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన స్ట్రీట్ ఫైట్‌లతో నగర వాతావరణం ఆందోళనకరంగా మారింది. తాజాగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ చోటుచేసుకోవడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ALSO READ:Kazipet Gold Theft…

Read More
Local Body Elections Expenditure Telangana

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చు లిమిట్లు

TG: తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనుండటంతో ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. గ్రామాల జనాభా ఆధారంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన గరిష్ట పరిమితులను విడుదల చేసింది. 5 వేలకుపైగా ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా “రూ.2.50 లక్షలు” ఖర్చు చేయవచ్చని ఈసీ తెలిపింది. అదే విధంగా, 5 వేలలోపు ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు పరిమితిని “రూ.1.50 లక్షలు” గా నిర్ణయించింది. ALSO READ:Trump Ukraine Peace…

Read More
Hyderabad Police Commissioner Sajjanar interrogating iBomma Ravi at the Cyber Crime office

iBomma రవిని స్వయంగా విచారించిన సజ్జనార్ – విచారణలో కీలక అంశాలు వెలుగులోకి 

iBomma Ravi Interrogation Sajjanar: iBomma రవి పై జరుగుతున్న విచారణలో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విచారణలో పాల్గొన్నారు. రవిని ప్రత్యక్షంగా ప్రశ్నించారు. నగరంలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో కొనసాగుతున్న ఈ విచారణలో ప‌లు కీలక సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలు రవికి ఎవరు అందిస్తున్నారు, పైరసీ కార్యకలాపాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లో ఎవరెవరున్నారు అనే వివరాలను సజ్జనార్ himself అటు టెక్నికల్ టీమ్‌తో కలిసి క్రాస్‌చెక్ చేస్తున్నారు. iBomma…

Read More
Teenmaar Mallanna comments on Sajjanar over iBomma Ravi arrest issue

సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్…దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి

iBomma Ravi Controversy: పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ‘ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది. ఈ అరెస్టుపై కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రవి “దమ్మున్నోడు” అని, అతనికి ప్రజల మద్దతు ఉందని మల్లన్న ప్రకటించారు. అధిక టికెట్ ధరలను ప్రశ్నిస్తూ, “వంద రూపాయల టికెట్‌ను వేలల్లో అమ్ముకునే సినీ వర్గాలే అసలు సమస్య” అని విమర్శించారు. ALSO READ:Pakistan Drone in…

Read More
Telangana government releases GO on Panchayat election reservations

Panchayat Elections Reservations GO | పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం లైన్ క్లియర్ 

Panchayat Elections:తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాబోయే సర్పంచ్‌ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల(Reservations) విధివిధానాలను ఖరారు చేస్తూ ముఖ్యమైన జీవోను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ(sc), ఎస్టీ(st), బీసీ(BC) మరియు మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు కానున్నాయి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రధాన…

Read More
Telangana government releases ₹480 crore for welfare schemes including paddy bonus and LPG subsidy

Telangana Govt Funds Release: సంక్షేమ పథకాల కోసం రూ.480 కోట్ల మంజూరు

Paddy Bonus:వివిధ సంక్షేమ పథకాలకు భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు  కోసం భారీగా నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.480 కోట్లను విడుదల చేస్తూ సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సన్న ధాన్యం బోనస్ చెల్లింపుల కోసం అత్యధికంగా రూ.200 కోట్లు కేటాయింపుచేయడం జరిగింది. రైతులకు వడ్ల బోనస్‌ను వేగంగా చేరవేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసినట్లు తెలిపింది. also read:IT…

Read More