Stray dogs on the streets of Hyderabad city

Hyderabad dog bites:హైదరాబాద్‌లో కుక్కల బెడద..మూడు నెలల్లో ఎన్ని కేసులు అంటే!

హైదరాబాద్ నగరంలో కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు నెలల వ్యవధిలోనే 4,000 కుక్క కాట్ల (Hyderabad dog bites) కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు(stray dogs) మరింత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రధానంగా బాధితులుగా మారుతున్నారని సమాచారం. GHMC అధికారులు కుక్కల నియంత్రణకు కొత్త చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో కుక్కలను పట్టుకునే ప్రత్యేక బృందాలు మోహరించగా, నివాస ప్రాంతాల్లో కుక్కలకు ఆహారం వేస్తున్న వారిని…

Read More
Jubilee Hills by-election voters face money recovery pressure from party leaders in Hyderabad

Jubilee Hills by-election:ఓటేయని వారిపై ఒత్తిడి.. జూబ్లీహిల్స్‌లో నేతల వసూళ్ల రాజకీయాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)లో ఓటర్లకు ఇచ్చిన డబ్బు ఇప్పుడు వివాదంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు ఓటర్లకు విచ్చలవిడిగా నగదు పంచిపెట్టగా, ఇప్పుడు ఓటు వేయని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. స్థానిక నేతలు బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో తిరుగుతూ, డబ్బు తీసుకుని ఓటేయని వారిని నిలదీస్తున్నారు(Jubilee Hills by-election money recovery). ఏజెంట్ల లిస్టులతో పోల్చి చూసి, ఓటు వేయని వారిని గుర్తించి డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎస్పీఆర్‌ హిల్స్‌లో ఒక…

Read More
Telangana High Court extends stay on action against KCR in Kaleshwaram project case

KCR High Court Order:కాళేశ్వరం అవకతవకల కేసులో కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు(HIGH COURT) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(kcr)పై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు మరోసారి పొడిగించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, వచ్చే ఏడాది జనవరి 19 వరకు కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రివర్యులు హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. కాళేశ్వరం(Kaleshwaram project) ప్రాజెక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని పీసీ…

Read More
BJP MP Raghunandan Rao addressing media on Delhi blast propaganda

ఢిల్లీ పేలుళ్లపై మా పార్టీపై దుష్ప్రచారం చేయడం దేశద్రోహం: రఘునందన్ రావు

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై మా పార్టీ (BJP)పై దుష్ప్రచారం జరుగుతుందంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం దేశద్రోహం కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. Sardar Vallabhbhai Patel 150th jayanthi సందర్భంగా సంగారెడ్డిలో జరిగిన “సర్దార్-ఏక్తా పాదయాత్ర”లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడంతా చేతిలో ఫోన్ ఉందని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తే పేలుళ్లు జరుగుతాయని, దీని వెనుక బీజేపీ ఉందని అబద్ధపు…

Read More
Telangana farmers face heavy crop loss due to Montha cyclone, with government assessing damage

Montha Cyclone Crop Loss:మొంథా తుపాను బీభత్సం రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం

పండిన పంట చేతికి వస్తుంది అనుకునేలోపే మొంథా తుపాను(Montha Cyclone) రాష్ట్రవ్యాప్తంగా పంటలను బీభత్సంగా దెబ్బతీసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చేసిన సర్వే ప్రకారం మొత్తం 1,22,242 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరాల్లో పంటలు(Crop Loss) నష్టపోయాయి. వ్యవసాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం, అత్యధికంగా వరి పంటలు 83,407 ఎకరాల్లో, పత్తి పంటలు 30,144 ఎకరాల్లో, మొక్కజొన్న 2,097 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 23,580 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 19,736…

Read More
Hijras attack house owner in Hyderabad’s Keesara after demanding money

Hyderabad Hijra Attack:డబ్బు ఇవ్వలేదని యజమానిపై దాడి

హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది గృహప్రవేశం రోజున యజమానిపై దాడి చేసిన హిజ్రాలు.కీసర పరిధిలోని చీర్యాల్‌ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో సదానందం అనే వ్యక్తి ఇటీవల కష్టపడి కొత్త ఇల్లు నిర్మించాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఘనంగా గృహప్రవేశం జరుపుకున్నాడు. అయితే, ఆనంద వేడుకలు ముగిసిన కొద్ది సేపటికే ఆ ఇంటిపై హిజ్రాల కన్ను పడింది(Hyderabad Hijra Attack). ఆదివారం ఇద్దరు హిజ్రాలు ఇంటికి వచ్చి “ఇల్లు కట్టుకున్నావ్, రూ.1 లక్ష ఇవ్వాలి” అంటూ డిమాండ్ చేశారు….

Read More
BRS MLA Kaushik Reddy involved in polling booth chaos during Jubilee Hills by-election

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్(Jubilee Hills Election) సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం యూసఫ్‌గూడలోని మహ్మద్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన హల్‌చల్ సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా తన అనుచరులతో కలిసి కేంద్రంలోకి చొరబడటానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. ALSO READ:YS Jagan CBI Court:ఈ నెల 21లోగా సీబీఐ కోర్టుకు…

Read More