Tollywood actor Rana Daggubati attends CID SIT investigation in online betting case

సీఐడీ సిట్ విచారణకు హాజరైన నటుడు రానా : CID SIT Rana Investigation

Rana Investigation:ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌(Online Betting Apps)ను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు, ప్రచార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కమ్యూనికేషన్ వివరాలపై అధికారులు రానాను విపులంగా ప్రశ్నించినట్లు సమాచారం. ALSO READ:Shikha Garg Boeing Case: 737 MAX ప్రమాదంపై చికాగో కోర్టు చారిత్రక తీర్పు  ఈ కేసులో బెట్టింగ్ యాప్‌(Betting Apps)కు సెలబ్రిటీల ప్రమోషన్ ఎలా…

Read More
Bandi Sanjay speaking about BJP forming the next Telangana government

Telangana Next BJP Govt వస్తుంది బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు 

Bandi Sanjay Fires:తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీ దే అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీల ఓట్లను కాంగ్రెస్ ఏకం చేసిందని, ఇకపై తాము తెలంగాణలో హిందువులందరినీ ఏకం చేసి BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని HYDలో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఓట్ల చోరీ జరగలేదా అని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ వంటి సిట్టింగ్ స్థానాల్లో BRS ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి గుండెసున్నా రావడం…

Read More
iBomma administrator Ravi arrested by CCS police in Hyderabad

iBomma Founder Arrested:iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌

ఎట్టకేలకు దొరికిన పైరసీ వెబ్‌సైట్ “iBomma” నిర్వాహకుడు”ఇమ్మడి రవి” అరెస్ట్ అయ్యాడు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతడిని కూకట్‌పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు(CCS Police)అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో తిరుగుతూ అక్కడ నుంచే iBomma కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే పైరసీ(Piracy Case) చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల పలువురు నిర్మాతలు, డిజిటల్ హక్కుల సంస్థలు పలు మార్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు…

Read More
KTR reacting to Telangana by-election results during a press meet

Telangana By Election:ఓటమిలో కూడా ఆనందంగా కనిపించిన కేటీఆర్

ఉపఎన్నికలో(Telangana ByElection) కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాత్రం ఉత్సాహంగా కనిపించారు. అధికారిక ఫలితాలు వెలువడకముందే తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ఆయన, నిరాశ చెంతా కనిపించలేదు. ఇందుకు కారణం కూడా ఆయన మాటల్లోనే స్పష్టమైంది. తమ పార్టీ కాంగ్రెస్‌(Congress Victory)కు ప్రత్యామ్నాయంగా నిలిచినట్టు ఈ ఫలితాలు చూపించాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటమి ఎదురైనా 38% ఓట్లు రావడం పార్టీ బలాన్ని నిరూపించిందని తెలిపారు. ముఖ్యంగా బీజేపీ డిపాజిట్ కోల్పోవడం తమకు (BJP…

Read More
Kalvakuntla Kavitha makes sensational tweet after BRS defeat in Jubilee Hills

Karma Hits Back-కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (BRS) అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.”Karma Hits Back”అని ఆమె ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. పార్టీ నుంచి ఆమెను బయిటకు పంపిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలో BRS ఓడిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.అంతేకాదు, కవిత జాగృతి ఆధ్వర్యంలో “జనం బాట” ప్రచారాన్ని మొదలుపెట్టడం, ఆ ప్రక్రియలో BRSని లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఆమె కొత్త వ్యూహాన్ని సూచిస్తున్నదిగా భావిస్తున్నారు. ALSO READ:Drone Taxi…

Read More
Congress candidate Naveen Yadav celebrates after winning Jubilee Hills by-election.

Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి అన్ని రౌండ్లలో అగ్రస్థానంలో కొనసాగుతూ దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరికొద్ది సేపట్లో అధికారిక ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్(BRS) రెండో స్థానానికి పరిమితమైంది. ఎన్నికల ప్రచారం సమయంలో అధిక ప్రచారం చేసినప్పటికీ బీజేపీ మాత్రం ఇక్కడ తన డిపాజిట్‌ను కూడా కాపాడుకోలేకపోయింది. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం సాధారణంగా నమోదైనప్పటికీ ఆ ప్రాంతంలో…

Read More
KCR reacts to Jubilee Hills by-election results

Jubilee Hills by-election results | జూబ్లీహిల్స్ ఫలితాలపై కేసీఆర్ స్పందన

Jubilee Hills By-poll Results:జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(NAVEEN YADAV)భారీ మెజార్టీతో ముందంజలో ఉన్న నేపథ్యంలో, మాజీ సీఎం కేసీఆర్(KCR) స్పందించారు. ఈ ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా రాకపోయినా, తాము నైతికంగా గెలిచామని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్, ఫలితాలు ఏవైనా కూడా ఎవరూ నిరుత్సాహపడవద్దని, స్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ALSO READ:Terrorist House Demolition | పుల్వామాలో ఉగ్రవాది ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా బలగాలు…

Read More