SIT officers questioning former TTD chairman YV Subba Reddy at his Hyderabad residence

YV Subba Reddy SIT | అంతా అధికారులే చేశారు… SIT విచారణలో సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని సిట్ నిన్న దాదాపు 12 గంటలపాటు విచారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 10:30 వరకు సాగింది. ALSO READ:Dhanam Nagender Resignation | రాజీనామా చేసే…

Read More
KTR reacting to Telangana by-election results during a press meet

Telangana By Election:ఓటమిలో కూడా ఆనందంగా కనిపించిన కేటీఆర్

ఉపఎన్నికలో(Telangana ByElection) కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాత్రం ఉత్సాహంగా కనిపించారు. అధికారిక ఫలితాలు వెలువడకముందే తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ఆయన, నిరాశ చెంతా కనిపించలేదు. ఇందుకు కారణం కూడా ఆయన మాటల్లోనే స్పష్టమైంది. తమ పార్టీ కాంగ్రెస్‌(Congress Victory)కు ప్రత్యామ్నాయంగా నిలిచినట్టు ఈ ఫలితాలు చూపించాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటమి ఎదురైనా 38% ఓట్లు రావడం పార్టీ బలాన్ని నిరూపించిందని తెలిపారు. ముఖ్యంగా బీజేపీ డిపాజిట్ కోల్పోవడం తమకు (BJP…

Read More
Kalvakuntla Kavitha makes sensational tweet after BRS defeat in Jubilee Hills

Karma Hits Back-కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (BRS) అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.”Karma Hits Back”అని ఆమె ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. పార్టీ నుంచి ఆమెను బయిటకు పంపిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలో BRS ఓడిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.అంతేకాదు, కవిత జాగృతి ఆధ్వర్యంలో “జనం బాట” ప్రచారాన్ని మొదలుపెట్టడం, ఆ ప్రక్రియలో BRSని లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఆమె కొత్త వ్యూహాన్ని సూచిస్తున్నదిగా భావిస్తున్నారు. ALSO READ:Drone Taxi…

Read More
Congress candidate Naveen Yadav celebrates after winning Jubilee Hills by-election.

Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి అన్ని రౌండ్లలో అగ్రస్థానంలో కొనసాగుతూ దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరికొద్ది సేపట్లో అధికారిక ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్(BRS) రెండో స్థానానికి పరిమితమైంది. ఎన్నికల ప్రచారం సమయంలో అధిక ప్రచారం చేసినప్పటికీ బీజేపీ మాత్రం ఇక్కడ తన డిపాజిట్‌ను కూడా కాపాడుకోలేకపోయింది. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం సాధారణంగా నమోదైనప్పటికీ ఆ ప్రాంతంలో…

Read More
KCR reacts to Jubilee Hills by-election results

Jubilee Hills by-election results | జూబ్లీహిల్స్ ఫలితాలపై కేసీఆర్ స్పందన

Jubilee Hills By-poll Results:జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(NAVEEN YADAV)భారీ మెజార్టీతో ముందంజలో ఉన్న నేపథ్యంలో, మాజీ సీఎం కేసీఆర్(KCR) స్పందించారు. ఈ ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా రాకపోయినా, తాము నైతికంగా గెలిచామని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్, ఫలితాలు ఏవైనా కూడా ఎవరూ నిరుత్సాహపడవద్దని, స్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ALSO READ:Terrorist House Demolition | పుల్వామాలో ఉగ్రవాది ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా బలగాలు…

Read More
Jubilee Hills by-election counting center and independent candidate involved in heart attack incident

Jubilee Hills Counting Tragedy | ఫలితాల ఉద్విగ్నంలో అభ్యర్థి అన్వర్ అనూహ్య మృ*తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ మధ్య విషాదం చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడే వేళ ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలో నివసిస్తున్న అన్వర్ ఉదయం నుంచి యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపును ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయనను మృతిగా…

Read More
Counting of votes underway at Jubilee Hills by-election counting centre

నవీన్ యాదవ్‌కు తొలి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యత | జూబ్లీహిల్స్ సంస్థానానికి కీలక పోరు

జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) అసెంబ్లీలో జరుగుతున్న ఉపఎన్నికలో కీలక మలుపు కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపుది ఉదయం 8 గంటలకు కొట్లా విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. మొత్తం 42 పట్టికలతో ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినప్పుడు పార్టీలు మధ్య బలమైన పోరు కనిపించింది.క‌లిసి పోలిన 101 పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 39 ఓట్లు రావడమే కాకుండా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు, బీజేపీ లంకల దీపక్‌రెడ్డికి…

Read More