The newly constructed 2.5 Mega Watt power plant at the Palm Oil Factory in Ashwaraopeta will be inaugurated on October 12. The District Collector emphasized the importance of the plant for agricultural welfare.

పామాయిల్ ఫ్యాక్టరీ లో 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ లో నూతనంగా నిర్మించిన 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ఈనెల 12వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు. విజయదశమి రోజు నూతనంగా ఏర్పాటుచేసిన పవర్ ప్లాంట్ ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్…

Read More
The new 2.5 MW power plant in Ashwaravupeta will be inaugurated by the Agriculture Minister on Vijayadashami, enhancing the welfare of Telangana palm oil farmers.

విజయదశమి పండుగ రోజున విద్యుత్ కేంద్రం ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో, ఈ నెల 12న విజయదశమి పండుగ రోజున,, అశ్వారావుపేటలోని పామాయిల్ కర్మాగారం నందు నూతనంగా నిర్మించిన 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రారంభించనున్నారు..ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగ రోజున విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని, తెలంగాణ పామాయిల్ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి…

Read More
A young married woman from Mukamamidi village tragically ended her life by consuming poison due to relentless harassment from her husband and in-laws.

అత్తింటి వారి వేధింపులతో ఒక నిండు ప్రాణం బలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.. భర్త,అత్తింటి వారి వేధింపుల తాళలేక కలుపు మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యాకు పాల్పడింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన భూక్యా రేణుక కు, టేకులపల్లి మండలం దంతాల తండా కు చెందిన భూక్య బాబూలాల్ కు 2022లో వివాహమైంది… రెండేళ్లు కావోస్తున్న రేణుక గర్భం దాల్చకపోవడంతో అత్తింటి వారు వేధింపులకు దిగారు..నువ్వు గోడ్రాలివి,మా కుమారుడికి నువ్వు విడాకులు…

Read More
Collector Jitesh B. Patil visited Aswaraopeta constituency, inspecting the Area Hospital and Agricultural College. He emphasized improving basic facilities and supporting farmers.

అశ్వరావుపేట పర్యటనలో కలెక్టర్ జితేష్ బి పాటిల్ సూచనలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం లో కలెక్టర్ జితేష్ బి పాటిల్ పర్యటించారు ఏరియా హాస్పిటల్ ని పరిశీలించిన కలెక్టర్ మౌలిక వసతులపై సిబ్బందికి సూచనలు చేశారు. స్థానిక వ్యవసాయ కళాశాల సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు బోధన తో పాటుగా రైతాంగానికి కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కళాశాల సిబ్బంది కి సూచిస్తూ, తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే కూరగాయల మేలు జాతి విత్తనాలు, మొక్కలు రైతులకు అందించే ఏర్పాటు చేయాలని, వాటికి నిధులు…

Read More
A tragic incident in Jaggaram village, Bhadradri Kothagudem district, as two laborers die from a lightning strike, leaving the community in mourning.

పిడుగుపాటుతో ఇద్దరు కూలీల మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని జగ్గారం గ్రామంలో పిడుగుపాటుతో ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనే ఇది. ఈ ఘటన స్థానిక కూలీలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కౌలు వ్యవసాయం చేస్తున్న రవిరాజు పంట పొలాలలోకి కూలికి వెళ్ళిన సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (23) అనే ఇద్దరు యువతులు ఈ ప్రమాదానికి బలయ్యారు. ఈ కూలీలు పని చేస్తున్న సమయంలో పిడుగు పడటంతో మృత్యువాత పడ్డారు. ఇంకో కూలీ అయిన మడకం సీతమ్మ…

Read More
అశ్వారావుపేట నియోజకవర్గంలోని రాచులపల్లి పంచాయతీలో సెక్రటరీ రంగుల రవి విధుల్లో నిర్లక్ష్యం వహించడం గ్రామస్తుల ఆగ్రహానికి కారణమైంది. సెక్రటరీని పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు.

అశ్వారావుపేటలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ సెక్రటరీపై ప్రజల ఆగ్రహం

అశ్వారావుపేట నియోజకవర్గంలోని రాచులపల్లి పంచాయతీలో సెక్రటరీ రంగుల రవి విధుల్లో నిర్లక్ష్యం వహించడం గ్రామస్తుల ఆగ్రహానికి కారణమైంది. సెక్రటరీని పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు విస్తరిస్తుండగా, పంచాయతీ సిబ్బంది కనీసం బ్లీచింగ్ కూడా చేయకపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. గ్రామంలోని రోడ్లు బురదమయం అయ్యాయి. సెక్రటరీ విధులకు సరిగా హాజరు కాకపోవడం, సమస్యలు పట్టించుకోకపోవడం villagers ఆగ్రహానికి కారణమైంది. రాచులపల్లి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, కార్యాలయం ముందు నిరసన చేశారు….

Read More
అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం కాలనీలో రోడ్డు పక్కన ఉన్న కళావతి కూల్ డ్రింక్స్ షాపులో దొంగలు చొరబడ్డారు. రాత్రి 2:00 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.

అశ్వారావుపేటలో కూల్ డ్రింక్స్ షాపులో దొంగతనం, యజమానికి తీవ్ర గాయాలు

అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం కాలనీలో రోడ్డు పక్కన ఉన్న కళావతి కూల్ డ్రింక్స్ షాపులో దొంగలు చొరబడ్డారు. రాత్రి 2:00 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. షాప్ యజమాని తుమ్మలపల్లి సూరిబాబు ఇంటి బయటికి వచ్చిన సమయంలో దొంగలు షాప్‌లో ప్రవేశించి సూరిబాబుపై దాడి చేశారు. తలపై కర్రతో గట్టిగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దాడి సమయంలో సూరిబాబు భార్య కళావతి అడ్డం రావడంతో ఆమెపై కూడా దొంగలు కర్రలతో దాడి చేశారు. దొంగలు…

Read More