
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో మార్కెట్లు తగ్గిపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 720 పాయింట్లు నష్టపోయి 79,223 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 24,004 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ (3.33%), టైటాన్ (1.70%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.49%), నెస్లే ఇండియా (1.47%) మరియు రిలయన్స్ (0.78%) ఉన్నారు. ఈ షేర్లు…