మూడీస్ వృద్ధి అంచనాలు పెంపు, అమెరికా జీడీపీ సానుకూలతతో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ఠాలను తాకాయి.

భారత స్టాక్ మార్కెట్లలో కొత్త గరిష్ఠాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి పెంచుతూ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించడం… మరోవైపు అమెరికా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండడంతో లాభాల బాటలో పయనిస్తున్న గ్లోబల్ మార్కెట్లను అనుసరిస్తూ.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (శుక్రవారం) పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఆగస్టు నెలలో చివరి ట్రేడింగ్ రోజు అయిన నేడు మార్కెట్లు చక్కటి లాభాలతో ఆరంభమయ్యాయి.  బీఎస్ఈ సెన్సెక్స్ 0.61 శాతం లేదా 502 పాయింట్లు పెరిగి 82,637.03…

Read More
స్పైస్‌జెట్ ఆర్థిక కష్టాల్లో, 150 మంది క్యాబిన్ సిబ్బందిని 3 నెలలు సెలవుల్లో పంపింది. గత 6 ఏళ్లుగా నష్టాలు, జీతాలు నిలిపివేత.

ఎయిరిండియా కస్టమర్‌ కేర్ సేవల్లో 8 భాషలు

భార‌తీయ అతిపెద్ద విమాన‌యాన సంస్థ‌ ఎయిరిండియా తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తమ కస్టమర్‌ కేర్‌ సర్వీసులను మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితమైన ఈ సేవలను ఇప్పుడు తెలుగుతో పాటు మరో ఏడు ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది.  తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీలో ఎయిరిండియా కస్టమర్‌ కేర్ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల మొబైల్‌ నెట్‌వ‌ర్క్‌ ఆధారంగా ఐవీఆర్ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ )…

Read More

సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ఫ్లాట్ ముగింపు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల, ప్రతికూల సెంటిమెంట్ల ప్రభావం భారత మార్కెట్ పై పడింది. సెన్సెక్స్ 13.65 పాయింట్ల వృద్ధితో 81,711 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 25,017 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు కూడా నిఫ్టీ 25 వేలకు ఎగువన ముగియడం విశేషం.  కాగా, నేటి ట్రేడింగ్ పై నిపుణులు స్పందిస్తూ, మదుపరులు ప్రాఫిట్…

Read More

హైదరాబాద్‌లో బంగారం ధరలలో తగ్గుదలపై తాజా వివరాలు

ఆషాఢం ముగిసి శ్రావణమాసం ప్రారంభమైన తర్వాత పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. శ్రావణం ప్రారంభంతోనే పెరగాల్సిన పుత్తడి ధరలు గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా 24 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 70 వేలకు అటూఇటుగా, 22 కేరెట్ల బంగారం ధర రూ. 66 వేలకు కాస్తంత అటూఇటుగా ఊగిసలాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మార్కెట్లో నేడు…

Read More

సరికొత్త 150 రోజుల ప్ల్యాన్లతో మీ BSNL

ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) ఇటీవల మొబైల్ టారిఫ్‌ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వరంగ ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్లాన్‌లో ఒక ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది….

Read More

రిలయన్స్ జియో: సెట్ టాప్ బాక్స్ లేకుండా 800 ఛానళ్లు

సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా వినియోగదారులు 800 చానళ్లు చూసే అవకాశం కల్పిస్తొంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. జియో తన టీవీ ప్లస్ సేవలను విస్తృతం చేసింది. ఇటీవలి వరకూ జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు సెట్ టాప్ బాక్స్ లో ఈ యాప్ అందుబాటులో ఉండేది. అయితే ఇకపై ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ ఓస్ లోనూ జియో టీవీ ప్లస్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది….

Read More

లాభాల్లో భారత మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ సానుకూల సెంటిమెంట్‌తో సూచీలు రోజంతా లాభాల్లోనే కనిపించాయి. సెన్సెక్స్ 378 పాయింట్లు లేదా 0.47 శాతం ఎగిసి 80,802 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 24,698 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి. నిఫ్టీ బ్యాంక్ 434 పాయింట్లు లాభపడి 50,803 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, బజాజ్…

Read More