Reliance Jio has launched a special Diwali offer with a new recharge plan for JioPhone users, providing unlimited calls and data at an affordable price.

రిలయన్స్ జియో దీపావళి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దీపావళి సందర్బంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. జియోఫోన్ యూజర్ల కోసం, 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 153 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే వీలుంది, అలాగే 300 ఉచిత మెసేజుల పంపిణీ కూడా ఉంటుంది. అదనంగా, రోజుకు 0.5 జీబీ డేటా అందించబడుతుంది, దీనితో పాటు జియో టీవీ మరియు జియో సినిమా యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లు కూడా లభిస్తాయి….

Read More
An Open House program was conducted at Khanapur Police Station to commemorate police martyrs, focusing on crime investigation processes and weapon usage for students.

ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులు నిర్వహించే కేసుల దర్యాప్తు,ఆయుధాల వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాహుల్ గైక్వాడ్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read More
Medak MLA Dr. Mainampally Rohith urges farmers to sell their rice at government procurement centers and assures a ₹500 bonus per quintal for Sanna rice. He emphasizes that all grains will be purchased.

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులకు బోనస్

దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు, రామాయంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రామయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేను సొసైటీ చైర్మన్ తో…

Read More
NABARD's 'Celebrating Rural Development' exhibition, inaugurated by Telangana Handloom Commissioner Sailaja Rama Iyer, supports rural artisans through sales and promotion.

గ్రామీణ కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్న ఎగ్జిబిషన్

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కెన్ హార్ట్ బ్రాండ్ పేరుతో గత పది సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ కం సేల్ ని నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా శిక్షణ పొందిన గ్రామీణ కళాకారులకు మార్కెటింగ్ అవకాశాలను అందించడానికి నాబార్డ్ యొక్క వివిధ గ్రాంట్ ఆధారిత కార్యక్రమాలు మరియు పథకాల ద్వారా మద్దతిస్తోంది. ఈ సంవత్సరం గ్రామీణ సెలబ్రేటింగ్ డెవలప్మెంట్ పేరుతో ఈ నెల 16 నుంచి 22 వరకు అమీర్పేటలోని కమ్మ సంఘం హామీలు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్…

Read More
The Telangana government announced the distribution of Family Digital Cards to every household, facilitating easy access to ration and health services by scanning QR codes for eligibility and entitlements.

తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో తెలుసా? తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రేషన్ షాప్ కు వెళ్లి ఈ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది. ప్రభుత్వ స్కీములు,…

Read More
SERP CEO Divya Devarajan urges officials to work diligently on issuing digital cards to families, ensuring the successful completion of the household survey.

ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు త్వరలో

ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సెర్ప్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు.

Read More
The construction of the bridge over the Vegavathi River in Paradi village, Bobbili Mandal, has recommenced under the guidance of MLA R.V.S.K.K. Rangarao.

పారాది వంతెన పనులు పునఃప్రారంభం

బొబ్బిలి మండలం, పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు(బేబీ నాయన) చేతులమీదుగా పనులు పునఃప్రారంభించారు. గౌరవ మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6%జీఎస్టీ మరియు డైవర్షన్ రోడ్డు కి కలిపి ఇప్పుడు రూ13,40,00,000/- తో నిర్మాణం ప్రారంభించారు..రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గం అయిన ఈ వంతెన యొక్క సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీనాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా…

Read More