Mahindra reports a significant increase in vehicle sales for October, while Tata Motors sees a slight decline in both domestic and international sales.

మహీంద్రా విక్రయాలు పెరుగుదల, టాటా తగ్గుదల

మహీంద్రా & మహీంద్రా వాహనాలకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉండటం ఫలితంగా అక్టోబర్‌లో కంపెనీ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ 96,648 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. గత ఏడాది ఇదే కాలంలో 80,679 యూనిట్లతో పోలిస్తే 20 శాతం పెరిగిందని తెలిపారు. యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో, 54,504 యూనిట్లు విక్రయించిన మహీంద్రా, ఇది గత సంవత్సరం 43,708 యూనిట్లతో పోలిస్తే 25 శాతం పెరిగినట్లుగా ప్రకటించింది. కంపెనీ మరింతగా ఎగుమతులతో సహా…

Read More
UPI-based digital transactions hit an all-time high in October, with ₹23.5 lakh crore in 16.58 billion transactions, marking a 14% growth in value from September, per NPCI data.

డిజిటల్ లావాదేవీల్లో అక్టోబర్‌ కొత్త రికార్డు

ఆక్టోబర్‌లో యూపీఐ ఆధారిత డిజిటల్ లావాదేవీలు కొత్త రికార్డును నమోదు చేశాయి. గడచిన నెలలో దేశవ్యాప్తంగా రూ. 23.5 లక్షల కోట్ల విలువైన 16.58 బిలియన్ లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. 2016లో యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరగడం ఇదే ప్రథమం. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో లావాదేవీల సంఖ్య 10 శాతం, విలువ పరంగా 14 శాతం పెరిగినట్లు ఎన్‌పీసీఐ వివరించింది….

Read More
Apple has launched the call recording feature in iOS 18.1, allowing users to record calls easily without third-party apps.

ఐఫోన్‌లో కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ అందుబాటులో

ఆపిల్‌ ఇటీవల iOS 18.1 ను యూజర్‌లకు విడుదల చేసింది. ఈ అప్డేట్‌తో పాటు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి, అయితే కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ (iPhone Call Recording Feature) ప్రత్యేకంగా యూజర్‌లందరిలో ఆసక్తి కలిగిస్తోంది. ఎటువంటి థర్డ్‌ పార్టీ యాప్‌లు అవసరం లేకుండా, ఇప్పుడు కాలింగ్‌ సమయంలో ఈ రికార్డింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు, ఐఫోన్‌ యూజర్‌లు ఈ కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ను…

Read More
The Indian government is implementing new regulations to combat rising cyber fraud cases, making it easier for telecom users to avoid scams.

సైబర్ మోసాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు

దేశంలో సైబర్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ దుండగులు రోజుకో కొత్త మార్గాలను అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఈ మోసాలను అరికట్టేందుకు సీరియస్‌గా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తూ వాటిని వదిలించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తమ సిమ్ కార్డ్ వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడానికి టెలికాం ఆపరేటర్లను కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తోంది. ఈ ప్రక్రియ నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని…

Read More
A Moscow court has imposed an unprecedented $20.6 decillion fine on Google for not reinstating banned Russian channels on YouTube.

మాస్కో కోర్టు గూగుల్‌కు 20.6 డెసిలియన్ డాలర్ల భారీ జరిమానా

రష్యాలోని మాస్కో కోర్టు గూగుల్‌కి అత్యంత భారీ జరిమానాను విధించింది. రష్యా ప్రభుత్వ అనుకూలంగా ఉండే కొన్ని చానళ్లను యూట్యూబ్‌లో తిరిగి ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. గూగుల్ ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కోర్టు 20.6 డెసిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం ప్రపంచ స్థాయిలో ఉన్న మొత్తం జీడీపీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది చెల్లించడం గూగుల్‌తో పాటు మరే సంస్థకు సాధ్యం కాని పరిస్థితి. ఈ వివాదానికి కారణం రష్యా ప్రభుత్వ…

Read More
Motorola offers the Edge 50 Fusion smartphone with special Diwali discounts, including bank offers and exchange deals, making it affordable this festive season.

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ పై దీపావళి ఆఫర్స్

మోటరోలా, ఇప్పుడు అత్యంత తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్‌ను విక్రయిస్తోంది. దీపావళి ఆఫర్స్‌లో భాగంగా, వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేకంగా, మోటరోలా ఇటీవల విడుదల చేసిన ఎడ్జ్ 50 ఫ్యూజన్ సిరీస్ అత్యధిక తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది, ఫారెస్ట్ బ్లూ మరియు మూడు కలర్‌ ఆప్షన్స్‌తో….

Read More