ఆధార్ తప్పనిసరి.. కొత్త సిమ్ కార్డు జారీకి కొత్త నిబంధనలు
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై కొత్త సిమ్ కార్డులు తీసుకునే వారికి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి.ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాన్, పాస్పోర్ట్ వంటి ఐడీలు సిమ్ కార్డు కోసం అంగీకరించేవారు. కానీ తాజా మార్గదర్శకాలు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్నాయి.దీంతో నకిలీ ఐడీలతో సిమ్ కార్డులు తీసుకోవడం పూర్తిగా కట్టడి కానుంది.ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య సైబర్ మోసాలను నియంత్రించేందుకు సహాయపడనుంది. స్పామ్ కాల్స్, ఫేక్ ఐడీలతో…
