కోల్‌కతా హత్యాచార ఘటనలో సంచ‌ల‌న విషయం

కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సంజయ్‌ రాయ్‌కి సంబంధించిన మ‌రో సంచ‌ల‌న‌ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్ప‌డే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ పూటుగా మద్యం తాగి, మరో సివిక్‌…

Read More

భారత మార్కెట్‌లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్

భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ను భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో అమ్ముడవుతున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 కి పోటీగా తీసుకొచ్చింది. బ్రిటన్ కు చెందిన బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) కంపెనీ తన గోల్డ్ స్టార్ బైక్ రీమోడల్ ను ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. యూకే, యూరప్ లలో 2021 నుంచే అమ్ముతోంది….

Read More

ఆధార్, పాన్ లోపాలు సరిచేసే విధానం

  ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు , పాన్ కార్డు అనేవి కీలమైన డాక్యుమెంట్లుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఈ రెండూ అవసరం. చాలామందికి ఈ రెండు కార్డుల్లో ఉండే పేర్లు లేదా ఇంటి పేర్లు మ్యాచ్ కావు. తప్పులు దొర్లుతుంటాయి. వీటిని ఎలా సరి చేసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం. సాధారణంగా ఆధార్ కార్డు, పాన్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉండవచ్చు లేదా షార్ట్ కట్‌లో ఉండవచ్చు లేదా…

Read More

రిజర్వేషన్‌పై భారత్ బంద్ పిలుపు: బుధవారం ప్రభావం

రిజర్వేషన్‌ బచావో సంఘర్ష్‌ సమితి రేపు ఆగష్టు 21 బుధవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆ సంఘం ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. భారత్‌బ బంద్‌లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు అన్నింటికీ సెలవు ఉంటుందా? ఆ వివరాలు తెలుసుకుందాం. ఎస్సీ ఎస్టీ గ్రూపుల్లో సబ్‌ కేటగిరీలు అర్హులైనవారికి  రిజర్వేషన్‌ కల్పించాలని సుప్రీం కోర్టు ఆగష్టు 1న తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన అంతిమ…

Read More

రైల్వే బోర్డు AI సీసీటీవీతో భద్రతా ప్రణాళిక

దేశంలో పెరిగిపోతున్న రైలు ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ప్రణాళిక ప్రకటించింది. అన్ని రైళ్లు, కీలకమైన అన్ని రైల్వే యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా ప్రకటించారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర…

Read More

అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ

స్టాచ్యూ ఆఫ్ యూనియ‌న్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్ట‌న్ న‌గ‌ర ప‌రిధిలోని అష్ట‌ల‌క్ష్మీ దేవాల‌య ప్రాంగ‌ణంలో ఆదివారం ఈ మ‌హా విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  భార‌త సంస్కృతీ సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా నాలుగు రోజుల పాటు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. దీనికి చిన్న‌జీయ‌ర్ స్వామి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు భారీ మొత్తంలో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జై వీర హ‌నుమాన్ నామ‌స్మ‌ర‌ణ‌తో…

Read More

అమెరికాలో వెనిగండ్ల రాముకు ఘన స్వాగతం, 100 కార్ల విజయోత్సవ ర్యాలీ

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అమెరికాలో ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా 100 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వ‌హించ‌డం విశేషం. కుటుంబ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయ‌న‌కు ఇలా ఘ‌న స్వాగ‌తం ద‌క్కింది.  అట్లాంట విమానాశ్ర‌యంకు తెలుగు అసోసియేషన్ సభ్యులు భారీగా చేరుకుని రామును అభినందించారు. ఆ త‌ర్వాత‌ డౌన్ టౌన్ పార్కు నుంచి అలెగ్జాండర్ డ్రైవ్ అల్ఫారెట్టా వరకు టీడీపీ జెండాలతో ఎన్నారైలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.  ఈ సంద‌ర్భంగా…

Read More