కంగనాను చంపేస్తామంటూ బెదిరింపులు రాగ కంగనా డీజీపీకి ఫిర్యాదు చేసింది

బాలీవుడ్‌ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. కొంద‌రు ఓ వీడియో ద్వారా ఈ మేర‌కు ఆమెపై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దాంతో కంగన ఆ వీడియోను మ‌హారాష్ట్ర డీజీపీకి పోస్టు చేస్తూ త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆమె కోరారు. అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ పోలీసుల‌ను కూడా వీడియోకు ట్యాగ్ చేశారామె.  పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కంగ‌నా ర‌నౌత్‌ న‌టించిన తాజా చిత్రం ‘ఎమ‌ర్జెన్సీ’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఇటీవ‌ల…

Read More

అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం. న్యాయానికి అణచివేత

అత్యాచారం అంటే ఏంటని తన అత్తయ్యను అడిగిన బాలిక ఆ తర్వాత రెండు రోజుల్లోనే సామూహిక లైంగికదాడికి గురైంది. అస్సాంలోని నాగావ్‌ జిల్లాలో ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకేసుకు సంబంధించిన వార్తలను రోజూ చూస్తున్న బాలిక.. అసలు అత్యాచారం అంటే ఏంటని తన అత్తను ప్రశ్నించింది.  ఆ తర్వాత రెండు రోజులకే 22న ట్యూషన్ నుంచి ఇంటికొస్తున్న బాలికను అడ్డగించిన కొందరు యువకులు…

Read More

ఎన్టీఆర్ ‘దేవర’లో డబుల్ రోల్? కొత్త పోస్టర్ వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. మొదటి భాగం సెప్టెంబరు 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అంటే సరిగ్గా ఇవాళ్టి (ఆగస్ట్ 27) నుంచి వచ్చే నెల 27 వరకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో మేక‌ర్స్ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని మొదటి…

Read More

కోల్‌కత్త వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో కొత్త వీడియో సంచలనం

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో వీడియో వైరల్ అవుతోంది. ఘటన తర్వాత డాక్టర్ దేబాశిష్ సోమ్ (సందీప్ ఘోష్ సన్నిహితుడు, ఆర్‌జీ కర్ ఆసుపత్రి ఫోరెన్సెక్ శాఖకు చెందిన వైద్యుడు), పోలీసులు, ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లాయర్ శంతను డే, ఘోష్ పీఏ, ఆసుపత్రి ఔట్‌పోస్టు సిబ్బంది సెమినార్ హాల్‌లో కనిపించారు….

Read More

యాపిల్‌ కొత్త CFOగా కెవాన్ ఫరేక్ అనే ఒక భారతీయ్యుడు

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం యాపిల్ సంస్థ త‌న కొత్త చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ (సీఎఫ్ఓ) గా భార‌త సంత‌తికి చెందిన కెవాన్ ఫ‌రేక్‌ను నియ‌మించింది. ప్ర‌స్తుత సీఎఫ్ఓ లూకా మాస్త్రి ప‌ద‌వీకాలం 2025 జ‌న‌వ‌రి 1తో ముగియ‌నుంది. ఆయ‌న స్థానంలోనే కెవాన్ ఫ‌రేక్ బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని యాపిల్ ప్ర‌క‌టించింది.  యాపిల్‌ సీఎఫ్ఓగా కెవాన్ ఫ‌రేక్ నియామ‌కంపై సీఈఓ టిమ్ కుక్ హర్షం వ్య‌క్తం చేశారు. “ఒక ద‌శాబ్దానికి పైగా యాపిల్ ఫైనాన్స్ లీడ‌ర్‌షిప్‌ టీమ్‌లో కెవాన్ స‌భ్యుడిగా…

Read More

బీజాపూర్ లో 25 మంది మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో 25 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో అయిదు గురిపై రూ.28 లక్షల రివార్డులు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల గురించి బీజూపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వివరాలు మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లు గంగ్లూర్ , బైరామ్‌గఢ్ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా పని చేశారని చెప్పారు.  ఇద్దరు మహిళా నక్సలైట్ లు కూడా లొంగిపోయినవారిలో ఉన్నారని…

Read More

అమెరికాలోనూ కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై ఆందోళన

కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌లచివేసింది. దీంతో బాధితురాలికి మద్దతుగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించి ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.    ఇదిలా వుంటే.. ఈ హత్యాచార ఘటనపై తాజాగా అమెరికాలోనూ పలువురు వైద్యులు ఆందోళన బాట‌ప‌ట్టారు. విధి నిర్వహణలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్ట‌ర్‌కు న్యాయం జరిగేందుకు అంతా కలిసి…

Read More