Idli is a popular South Indian dish. However, daily consumption can lead to various health issues such as nutrient deficiency and weight gain.

ఇడ్లీ ప్రతిరోజూ తింటే కలిగే నష్టాలు

ఇడ్లీ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక అల్పాహార పదార్థం. ఇది సాధారణంగా బియ్యం మరియు మినప్పప్పు మిశ్రమంతో తయారవుతుంది. అయితే, ప్రతిరోజూ ఇడ్లీ తినడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా, ఇడ్లీ యొక్క ప్రధాన పదార్థం బియ్యం, ఇది అధిక కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం జరుగుతుంది, ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులకు హానికరంగా మారవచ్చు. కాబట్టి, ప్రతిరోజూ ఇడ్లీ తింటే శరీరంలో చక్కెర స్థాయిలపై…

Read More
Curry leaves are rich in essential nutrients and possess anti-carcinogenic, anti-inflammatory, and anti-diabetic properties. Consuming them regularly can aid digestion, regulate blood sugar, and enhance overall health.

కరివేపాకుపై ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలు

ఆయుర్వేద శాస్త్రంలో కరివేపాకు గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా కరివేపాకును రోజు ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కరివేపాకు యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులకు సులభంగా చెక్ పెడతాయి. అందువల్ల, రోజు ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, డయాబెటిస్‌ను నియంత్రించేందుకు కూడా కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. కరివేపాకులు ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి…

Read More
A poisonous creature was found in the sambar at Ganesh Mess in Nellore's Brindavanam area, raising concerns among customers about food safety.

గణేష్ మెస్ సాంబారు లో విష జంతువు జెర్రీ…

నెల్లూరు నగరంలోని బృందావనం ఏరియాలో గణేష్ మెస్ నడుపుతున్నాడు. ఇది పేరుకు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత మాదిరిగా భోజనం చేసే సాంబార్లో విష జంతువు (జెర్రీ) ప్రత్యక్షమైనది. ఈ భోజనం చేసిన వారికి ప్రాణహాని కూడా ఉండవచ్చు అని భోజన ప్రియులు చెబుతున్నారు. ఇలాంటి మెస్సుల మీద ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ మెస్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేసి చూడాల్సింది

Read More
During his visit to Allampur, MP Mallu Ravi, along with former MLA Sampath Kumar, provided initial treatment to Tirupathiah at the government hospital.

తిరుపతయ్య గారికి ప్రథమ చికిత్స అందించిన మల్లు రవి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి పర్యటనలో అస్వస్థకు గురైన గద్వాల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత భర్త తిరుపతయ్య ని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మరియు మల్లు రవి గారు కలిసి అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి కర్నూలుకి మెరుగైన చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది ఈరోజు సాయంత్రం వారి పర్యటన మరియు మంత్రిగారి పర్యటన…

Read More
At Sri Saraswati International School, the World Heart Day was celebrated, emphasizing the importance of heart health and lifestyle choices for students and their families.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రం శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు ఉదయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటామన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకోవాలని ఆయన తెలిపారు. గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ ఉద్దేశం అని…

Read More
In Anakapalli, CPI leader Appalaraju criticizes the government hospital for neglecting poor patients while doctors engage in private practices.

చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక పేదలు బాధితులు

అనకాపల్లి జిల్లా చోడవరం కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందడం లేదని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు. 60 గ్రామాల ప్రజలకు సేవలందించే ఈ ఆసుపత్రిలో ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు వేతనాలు తీసుకుంటున్న వైద్యులు, ప్రైవేట్ వ్యాపారాలు చేస్తూ పేదలను పీడిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ధర్మాసుపత్రిగా పిలుస్తున్న ప్రజలకు అక్కడ వైద్య సేవలు అందించడం లేదని అన్నారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ ఎల్….

Read More
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి, తిరుమల లడ్డూ కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లడ్డూ కల్తీపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రతిపాదనలు

కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి, తిరుమల లడ్డూ ప్రసాదంపై కల్తీ అంశంపై సీరియస్‌గా స్పందించారు. గత జగన్ ప్రభుత్వంపై మండిపడుతూ, ఇది ప్రజలకు సంబంధించి అత్యంత అన్యాయంగా ఉందని అభిప్రాయపడ్డారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం అంగీకరించరాదని ఆయన అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కల్తీ చేయడం వల్ల భక్తుల మనోభావాలను కించపరచడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అందుకు మద్దతుగా, ఆయన ఆదోని…

Read More