వివేకా హత్య కేసులో సునీత సీబీఐ కోర్టులో పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె డాక్టర్ ఎన్. సునీతారెడ్డి, మరింత లోతుగా దర్యాప్తు జరపాలని కోరుతూ బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం, ట్రయల్ కోర్ట్‌ను ఆశ్రయించి కేసును మరింత సమగ్రంగా విచారించాలని ఆమె అభ్యర్థించింది. సునీత తన పిటిషన్‌లో, ఈ కేసులో దర్యాప్తును కొద్దికాలిక మాత్రమే పరిమితం చేస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని, ఇప్పటికే…

Read More

చండీగఢ్‌లో తల్లి హత్య: మానసిక సమస్యలతో బాధపడుతున్న కొడుకు అరెస్ట్

దీపావళి వేడుకలలో మునిగిన సమయంలో చండీగఢ్‌లో తీవ్ర దారుణ ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల సుశీల అనే తల్లి తనే 40 ఏళ్ల కొడుకు రవీందర్ నేగి అలియాస్ రవి చేతికి హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానిక జనాలను షాక్‌కు గురిచేసింది. సెక్టార్ 40లో నివసిస్తున్న సుశీల ఇంట్లో, దీపావళి రోజు ఉదయం 7 గంటల సమయంలో పొరుగువాసులైన ఆకాశ్ బెయిన్స్ గట్టిగా కేకలు వినిపించినట్లు పోలీసులకు సమాచారం అందించారు. సుమారుగా ఇంటికి వెళ్లిన వారు,…

Read More

ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం — నిందితుడు అరెస్ట్

దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో విద్యార్థినిపై ఆమెకే క్లాస్‌మేట్ అయిన జీవన్ గౌడ (21) అనే యువకుడు క్యాంపస్‌లోని మగవారి వాష్‌రూమ్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం, ఈ ఘటన అక్టోబర్ 10న జరిగినా, ఆమె ఐదు రోజుల తర్వాత, అంటే అక్టోబర్ 15న ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి జీవన్ గతంలో క్లాస్‌మేట్…

Read More

వైద్య భార్యను మత్తుమందుతో హత్య చేసిన భర్త

బెంగళూరులోని మున్నెకొల్లాల్ ప్రాంతంలో ఆరు నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన డాక్టర్ కృతిక రెడ్డి కేసు తాజాగా సంచలనంగా మారింది. తొలుత సహజ మరణంగా భావించిన ఈ కేసు, ఫోరెన్సిక్ సాక్ష్యాలతో హత్యగా తేలింది. మృతురాలి భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డినే నిందితుడిగా గుర్తించిన పోలీసులు, అతడిని మణిపాల్‌లో అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వైద్య వృత్తిలో నైతిక విలువలపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోంది. డాక్టర్ మహేంద్ర రెడ్డి, బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో జనరల్ సర్జన్‌గా…

Read More

రైల్లో మహిళపై దారుణం — కత్తితో బెదిరించి అత్యాచారం

రైలు ప్రయాణంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దారుణం జరిగింది. ఏపీలోని రాజమహేంద్రవరం – సంత్రగచి స్పెషల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు, పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం — ఆమె చర్లపల్లి వెళ్తుండగా రాజమహేంద్రవరంలో ట్రైన్ ఎక్కింది. రైలు గుంటూరు దాటిన తర్వాత బోగీలో తాను తప్ప ఎవరూ లేరని గుర్తించిందని తెలిపింది. ఆ సమయంలో సుమారు 40…

Read More

దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై ఘోర సామూహిక అత్యాచారం:

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒక ఘోరమైన సామూహిక అత్యాచార ఘటన వెలుగు చూశింది. ఒడిశాకు చెందిన ఒక యువ వైద్య విద్యార్థిని గత గురువారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు యువకులు వారిని వెంబడించడం మొదలుపెట్టారు. భయంతో ఇద్దరూ చెరో దిక్కుకు పారిపోయినప్పటికీ, నిందితులు యువతిని పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో బలవంతంగా లాక్కెళ్లారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, స్నేహితుడిని రమ్మని బెదిరించారు. స్నేహితుడు రాకపోవడంతో ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారం…

Read More

నోవా ఫెస్టివల్ దాడి బాధను తట్టుకోలేక ఇజ్రాయెల్ యువకుడి ఆత్మహత్య

ఇజ్రాయెల్‌లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన భయానక దాడి రెండేళ్లు పూర్తయ్యే సరికి మరో విషాదం చోటుచేసుకుంది. ఆ దాడిలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు రోయి షలేవ్ (30) చివరకు మానసిక క్షోభను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ దాడిలో రోయి కళ్ల ముందే తన ప్రియురాలు మపాల్ ఆడమ్, స్నేహితుడు హిల్లీ సోలమన్ మరణించడం అతనికి జీవితాంతం మానసిక గాయం అయ్యింది. ఆనాటి జ్ఞాపకాలు అతన్ని రోజుకో…

Read More