YS Jagan Pulivendula Tour: నేడు పులివెందుకు వైఎస్ జగన్
YS Jagan Pulivendula tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకునే ఆయన, రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించి స్థానికులతో సమస్యలు, సూచనలు స్వీకరించనున్నారు. ప్రాంతీయ ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం దొరకడంతో ఈ కార్యక్రమంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. ALSO READ:Zero Pollution Mission: కాలుష్యంపై చంద్రబాబు సమీక్ష – బయోషీట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి రేపు ఉదయం బ్రాహ్మణపల్లిలో…
