YS Jagan arriving in Pulivendula for a three-day tour and public interaction program

YS Jagan Pulivendula Tour: నేడు పులివెందుకు  వైఎస్ జగన్

YS Jagan Pulivendula tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకునే ఆయన, రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించి స్థానికులతో సమస్యలు, సూచనలు స్వీకరించనున్నారు. ప్రాంతీయ ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం దొరకడంతో ఈ కార్యక్రమంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. ALSO READ:Zero Pollution Mission: కాలుష్యంపై చంద్రబాబు సమీక్ష – బయోషీట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి రేపు ఉదయం బ్రాహ్మణపల్లిలో…

Read More
Pulivendula police arrest 12-member cyber gang involved in digital arrest scam

Digital Arrest Scam:పులివెందులలో 12 మంది సైబర్ ముఠా గ్యాంగ్ అరెస్ట్

Kadapa Digital Fraud:కడప జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న 12 మంది అంతర్రాష్ట్ర సైబర్ ముఠాని  పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.కడపలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం వేంపల్లెలోని రిటైర్డ్ MEO వీరారెడ్డికి వీడియోకాల్ చేసి, ఆయన పేరుతో ఉన్న సిమ్ నంబర్ ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని నిందితులు భయపెట్టారు. ఢిల్లీలో కేసు నమోదైందంటూ ఫేక్ సుప్రీంకోర్టు పత్రాలు వాట్సప్‌లో పంపించి “డిజిటల్…

Read More

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల వేడెక్కిన ప్రచారం – టీడీపీ, వైఎస్సార్సీపీ ఘర్షణలతో ఉద్రిక్తత

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, రెండు పార్టీల నాయకులు, శ్రేణులు ఘర్షణలకు దిగడంతో పరిస్థితి తీవ్రతరం అయింది. ముఖ్యంగా మంగళవారం, బుధవారం జరిగిన పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడి చేశాయి. బుధవారం నల్లగొండువారిపల్లెలో టీడీపీ ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉండగా, వైఎస్సార్సీపీ నేతలు – ఎమ్మెల్సీ రమేష్, వేల్పుల రామలింగారెడ్డి అక్కడికి చేరుకుని ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపించింది. దీంతో…

Read More

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ–వైఎస్సార్సీపీ ఘర్షణ – ఉద్రిక్తతపై డీఐజీ హెచ్చరిక

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నిక రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇరుపార్టీల అగ్రనేతలు స్వయంగా ప్రచారంలో పాల్గొంటుండగా, ఒకరిపై మరొకరు దాడులు, వాగ్వాదాలు జరగడంతో పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. బుధవారం ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీ నల్లగొండువారిపల్లెలో, వైఎస్సార్సీపీ కనంపల్లె, ఈ.కొత్తపల్లెలో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్, ఆ…

Read More

వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు – అవినాష్, జగన్ పై తీవ్ర ఆరోపణలు

పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. వైఎస్ వివేకానంద రెడ్డి 74వ జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుమార్తె వైఎస్ సునీత, దంపతులు రాజశేఖర్ రెడ్డి, వివేక భార్య సౌభాగ్యమ్మతో పాటు కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద పుష్పాంజలులు సమర్పించారు. ఈ సందర్భంగా సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సునీత మాట్లాడుతూ, చిన్నతనం లోనే అవినాష్ రెడ్డితో సన్నిహితంగా ఉండి ఆప్యాయంగా ఆడుకునే వాళ్లమని, అలాంటి వ్యక్తి…

Read More
CM YS Jagan Mohan Reddy held a Public Darbar in Pulivendula, where people from across Kadapa district shared their issues. Participants voiced their concerns about unfulfilled promises by the coalition government.

పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రజా దర్బార్

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన పొందింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల క్యాంపు ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, కడప జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. పులివెందుల క్యాంపు ఆఫీసులో నలుమూలల నుంచి వచ్చి, ప్రజలు తమ సమస్యలను వ్యాఖ్యత చేస్తూ క్యూ కట్టారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ హామీలను నెరవేర్చకపోవడం,…

Read More