Hut dwellers from C. Kothapalli protested in front of the Badvel MR Office, demanding essential facilities like water and electricity. CPI leaders supported them, condemning the negligence by officials and promising continued agitation for the poor.

పేదల మౌలిక సౌకర్యాల కోసం సి కొత్తపల్లి గుడిసవాసుల ధర్నా

బద్వేల్ మండలంలోని సి కొత్తపల్లి గుడిసవాసులు నీళ్లు, కరెంట్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హాజరై, ఇళ్ల స్థలాలు కోసం నిరుపేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, గత పది నెలలుగా పేదలు అక్కడే ఉండిపోతున్నప్పటికీ, వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని…

Read More
Rachamalla Prasad Reddy criticizes the state government’s failure to ensure girls' safety, highlighting rising violence against them, including recent tragic incidents.

ఆడబిడ్డల భద్రతపై రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఆడబిడ్డల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “నేటి రోజున ఏ ఇంట్లో ఆడపిల్లలు కాలేజీకి, స్కూల్, షాపింగ్ కి వెళ్ళితే భద్రంగా ఇంటికి వస్తారు అన్న నమ్మకం లేదు” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఐదు నెలల కాలంలో 100 మంది ఆడబిడ్డలను చంపేస్తే, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణం అవ్వవు…

Read More
A retired Army officer, Sheikh Syed Hussain, appeals for justice after an attack and land dispute in Porumamilla, Kadapa district, requesting rightful access to his government-allocated land.

ప్రభుత్వ భూమి సమస్యపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి న్యాయం కోరుతున్నాడు

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం గ్రామ నివాసి అయిన షేక్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ… గత 26 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యాను దేశ సేవ చేసినందుకు ప్రభుత్వము నా సేవలు గుర్తించి పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సర్వేనెంబర్ 227/2 ఖాతా నెంబర్ 1809 లో 4 ఎకరాల 40 సెంట్లు భూమిని ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. మా భూమిని నేను చేసుకోనుచుంటే రంగసముద్ర పంచాయతీ ఇల్లా చెన్నారెడ్డి…

Read More
In a recent media interaction, former committee chairman Tulasireddy sharply criticized Jagan for his alleged greed for power and money.

జగన్ పై తులసిరెడ్డి తీవ్ర విమర్శలు

కడప జిల్లా వేంపల్లి మండలం మాజీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిచ్చి రకరకాలు.ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి వుంటుంది.జగన్ కు వున్నవి డబ్బు పిచ్చి,అధికార పిచ్చి వాటికోసం ఎంతకైనా దిగజారుతాడు,ఏ దుర్మార్గానికైనా పాల్పడుతాడు రాజశేఖర్ రెడ్డి మరణం కుట్ర పూరితం,దీనికి కారణం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని అని వైకాపా శ్రేణులను రెచ్చగొట్టాడు.వైకాపా శ్రేణులు రిలయన్స్ ఆస్తుల మీద,పెట్రోల్,డీజల్ బంకుల మీద దాడులు చేసి విధ్వంసం సృష్టించాయి అధికారంలోకి వచ్చాక ముఖేష్ అంబానీకి…

Read More
Former Chief Minister Jagan visited the family of the deceased student in Badvel, expressing condolences and condemning false propaganda surrounding the tragic incident.

మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన జగన్, మాట్లాడిన మాటలు బాధాకరం

బద్వేల్ లొ మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖమంత్రి జగన్ గారు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం…. సంఘటన జరిగిన కొన్ని గంటలకే హత్య చేసిన నిండుతున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది…. మృతురాలి కుటుంబానికి పది లక్షల చెక్కును అందించడం జరిగింది… అంతే కాకుండా బిజవేముల వీరారెడ్డి ట్రస్ట్ తరుపున లక్ష, టిడిపి పొలిట్ బీరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి లక్ష రూపాయల బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది… ఒక మాజీ ముఖ్యమంత్రిగా…

Read More
YSRCP leader and ex-MLA Rachamallu Sivaprasad Reddy criticizes YS Sharmila's statements, urging respect for ex-CM YS Jaganmohan Reddy.

షర్మిల వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్పందన

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ షర్మిల చంద్రబాబుతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలోనే షర్మిలమ్మక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు పంపకాలు చేశారు. పెళ్లయి 20 ఏళ్ల దాటుతుంటే ఇప్పుడు వాటా ఎలా వస్తుంది. షర్మిల జగన్…

Read More
MLC Ram Subbareddy addressed the media about the issues faced by Nawabupet residents due to the Dalmia Cement Factory, emphasizing the need for immediate action from authorities to prevent flooding.

నవాబుపేటలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీపై ఎమ్మెల్సీ వ్యాఖ్యలు

కడప జిల్లా కడప జిల్లా పరిషత్ కార్యాలయం నందు ఎమ్మెల్సీ రాం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మైలవరం మండలం లోని నవాబుపేటకు చెందిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందన్నారు. వర్షాలు వచ్చినప్పుడు, ఎక్కువ నీరు గ్రామంలోకి వెళ్లడం కాకుండా, దాదాపు 500 ఎకరాలు మునిగి పోతాయని చెప్పారు. గత 11 సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతుండగా, యాజమాన్యం స్థానిక అధికారుల సహాయంతో సామాన్య ప్రజలపై న్యాయాన్ని నిలబెట్టాలని లేదు. మునిగిన…

Read More