TDP leader Sunitha criticizes Badvel municipal chairman and officials over illegal constructions and lack of development in TDP-led wards.

బద్వేల్ మున్సిపల్ మీటింగ్‌లో టీడీపీ నేత సునీత ఆగ్రహం

మున్సిపల్ సమావేశంలో వివాదం:కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ మిత్తి కాయల సునీత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్మర కొట్టాల ఎస్టి కాలనీ పాఠశాల వద్ద అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బంకును వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అక్రమ చర్యలపై ప్రశ్నలు:ఆంజనేయ నగర్‌లో వైసీపీ నాయకుడి స్థలం అభివృద్ధి కోసం మున్సిపల్ ఖర్చుతో డ్రైనేజీ తొలగించడాన్ని సునీత ప్రశ్నించారు. ఈ అన్యాయానికి సంబంధించి చైర్మన్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి,…

Read More
A woman was brutally murdered in Katteragandla, Kadapa district. Police identified her as Kareemun from Khadar Palle, and the investigation is ongoing with special focus.

కడప జిల్లాలో దారుణం.. ఓ మహిళపై హత్యాచారం

కడప జిల్లా కాశినాయన మండలం కత్తెరగండ్లలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారనే సంఘటన చోటు చేసుకుంది. ఆమెను వివస్త్రంగా వదిలి, తలపై బండరాయితో కొట్టి హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతురాలిని కాపాడు మండలం ఖాదర్‌పల్లెకు చెందిన హసీమ్ భార్య కరీమునుగా గుర్తించారు. పోలీసులు ఈ హత్యకు సంబంధించి విచారణ చేపట్టారు. డిఎస్పీ రాజేంద్రప్రసాద్ మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం, మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అందనున్నాయి….

Read More
At the General Body meeting in Badvel, Communist leaders emphasized the party's history of fighting for social justice and economic equality since 1925.

బద్వేల్ రూల్ మండల కమ్యూనిస్టు పార్టీ సమావేశం

బద్వేల్ రూల్ మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియేల్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ దేశంలో సోషలిజం నిర్మించడం కోసమే రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నాడు. 1925 నుండి ఇప్పటివరకు ప్రజా పోరాటాలలో ప్రజల హక్కుల కొరకు ఆర్థిక అసమానతలు రూపుమామిటకు ఎంతో కృషి చేసిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి…

Read More
A Kadapa woman, trapped and tortured in Saudi Arabia, reached out to Nara Lokesh for help. After her cry for help

సౌదీ అరేబియాలో చిత్రహింసలకు గురైన కడప మహిళను నారా లోకేశ్ రక్షించారు

గల్ఫ్ దేశాలకు పనిచేయడానికి వెళ్లిన ఏపీకి చెందిన వారు, ఏజెంట్ల చేతిలో మోసపోయి, యజమానుల వద్ద చిత్రహింసలకు గురవుతున్న ఘటనలు ఇటీవలే తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నారా లోకేశ్ గారి చొరవతో పలువురు తెలుగు వారు అరబ్ దేశాల్లో యజమానుల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా, కడపకు చెందిన షకీలా బాను అనే మహిళ తనను సౌదీ అరేబియాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని నారా లోకేశ్ గారిని కంటిమిర్చి వేడుకుంది. ఆమె కథ చాలా భయానకంగా…

Read More
Hut dwellers from C. Kothapalli protested in front of the Badvel MR Office, demanding essential facilities like water and electricity. CPI leaders supported them, condemning the negligence by officials and promising continued agitation for the poor.

పేదల మౌలిక సౌకర్యాల కోసం సి కొత్తపల్లి గుడిసవాసుల ధర్నా

బద్వేల్ మండలంలోని సి కొత్తపల్లి గుడిసవాసులు నీళ్లు, కరెంట్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హాజరై, ఇళ్ల స్థలాలు కోసం నిరుపేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, గత పది నెలలుగా పేదలు అక్కడే ఉండిపోతున్నప్పటికీ, వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని…

Read More
Rachamalla Prasad Reddy criticizes the state government’s failure to ensure girls' safety, highlighting rising violence against them, including recent tragic incidents.

ఆడబిడ్డల భద్రతపై రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఆడబిడ్డల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “నేటి రోజున ఏ ఇంట్లో ఆడపిల్లలు కాలేజీకి, స్కూల్, షాపింగ్ కి వెళ్ళితే భద్రంగా ఇంటికి వస్తారు అన్న నమ్మకం లేదు” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఐదు నెలల కాలంలో 100 మంది ఆడబిడ్డలను చంపేస్తే, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణం అవ్వవు…

Read More
A retired Army officer, Sheikh Syed Hussain, appeals for justice after an attack and land dispute in Porumamilla, Kadapa district, requesting rightful access to his government-allocated land.

ప్రభుత్వ భూమి సమస్యపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి న్యాయం కోరుతున్నాడు

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం గ్రామ నివాసి అయిన షేక్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ… గత 26 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యాను దేశ సేవ చేసినందుకు ప్రభుత్వము నా సేవలు గుర్తించి పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సర్వేనెంబర్ 227/2 ఖాతా నెంబర్ 1809 లో 4 ఎకరాల 40 సెంట్లు భూమిని ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. మా భూమిని నేను చేసుకోనుచుంటే రంగసముద్ర పంచాయతీ ఇల్లా చెన్నారెడ్డి…

Read More