Fire spread due to burning grass on Maduru Road, increasing pollution. Unknown persons burning tires worsened the situation.

మడూరు రోడ్డులో మంటలు.. కాలుష్యంతో ప్రజలకు ఇబ్బంది

మడూరు రోడ్డులో సోమవారం రాత్రి గడ్డి దహనంతో మంటలు విస్తరించాయి. గుర్తుతెలియని వ్యక్తులు టైర్లు కాల్చడంతో మంటలు అదుపు తప్పాయి. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. దట్టమైన పొగ కారణంగా స్థానికులు శ్వాసకోశ సమస్యలకు గురయ్యారు. మంటలు అదుపులోకి రాకపోతే సమీపంలోని క్రొత్తపల్లి నివాస ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా…

Read More
The Jipu Yatra from Nandyal and Kadapa districts, organized by CPI(M), reached Badvel. Discussions on steel industry and unemployment issues were held.

బద్వేల్‌లో జీపు జాతకు ఘన స్వాగతం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) 27వ మహాసభలు నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరుగుతున్న నేపధ్యంలో, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల, కడప జిల్లాల జీపు జాత బృందాలు బద్వేలు పట్టణానికి చేరుకున్నాయి. సిద్ధవటం రోడ్డు లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం మరియు సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబడింది, తద్వారా గ్రామ ప్రజలలో అవగాహన…

Read More
A road safety awareness rally was conducted in Proddatur by the police and transport departments, emphasizing the importance of helmet use.

పొద్దుటూరులో రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహణ

కడప జిల్లా పొద్దుటూరు పురపాలక పరిధిలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు రహదారి భద్రతపై వివరించారు. డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బైక్ మరియు స్కూటీపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ప్రజలు క్షేమంగా ఇంటికి చేరేలా…

Read More
CPI-ML Liberation leaders protested in Badvel against Home Minister Amit Shah’s remarks. They urged people to unite to protect the Constitution.

అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నిరసన

మతోన్మాద శక్తుల విచ్ఛిన్నకర శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్డు నందుగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

Read More
కడప ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా (ఏఈ) పనిచేస్తున్న నాగరాజు (42) ఆదివారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కడపలోని KSRM ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. నాగరాజును కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆయనను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఆయనకు ఇటీవలే ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈయనకు త్వరలో డిప్యూటీ ఇంజినీర్ (డీఈ)గా ప్రమోషన్ రానుందని సమాచారం. పదోన్నతిని అందుకునే ముందే మృత్యువు పలకరించడం తో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణం ఇరిగేషన్ శాఖలో విషాదాన్ని నింపింది. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని సహోద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించే సంఘటనలు పెరుగుతున్నాయని, ఉద్యోగస్తులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కడప ఏఈ నాగరాజు మృతి

కడప ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా (ఏఈ) పనిచేస్తున్న నాగరాజు (42) ఆదివారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కడపలోని KSRM ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. నాగరాజును కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆయనను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఆయనకు ఇటీవలే ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించడం…

Read More
Residents of Badvel's ILLamma Colony express fear after unknown individuals performed a ritual involving lime and rangoli. Locals seek justice from authorities.

బద్వేల్ కాలనీలో అగంతకుల క్షుద్ర పూజలు, భయం

బద్వేల్ మున్సిపాలిటీ ఐలమ్మ కాలనీ నాలుగు రోడ్ల జంక్షన్‌లో కొన్ని అగంతకులు ముగ్గు వేసి, నిమ్మకాయలతో మంత్రించి పూజలు నిర్వహించారు. ఈ సంఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత 20 సంవత్సరాలు ఈ కాలనీలో నివసిస్తున్న వారు, ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని చెప్పుకుంటున్నారు. స్థానికులు మాట్లాడుతూ, “మేమంతా కలిసి ఇక్కడే ఉంటున్నాం, కానీ ఈ రోజు అగంతకులు ఇలాంటి పూజలు చేయడం చర్చనీయాంశమైంది. కళారూపాలు తప్ప, దీన్ని ఒక ప్రత్యేక ప్రయోగంగా భావిస్తున్నాం”…

Read More

పండగ రోజు తప్పిన పెను ప్రమాదం

మద్యం సేవించి ఆటో నడుపుతూ ముందర వస్తున్నటువంటి మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న ఆటో డ్రైవర్ … ద్విచక్ర వాహనంలో వస్తున్న ఓ మహిళకు కాలికి, చేతికి గాయాలయ్యాయి, స్వప్న వైన్ షాప్ వద్ద పార్కింగ్ లో ఉన్న రెండు, మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముందర భాగం డ్యామేజ్ అయ్యాయి .. వెంటనే స్థానికులు మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్న ఆటో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపు పూర్తిస్థాయిలో ట్రాఫిక్ అంతరాయం …

Read More