CPI-ML Liberation leaders protested in Badvel against Home Minister Amit Shah’s remarks. They urged people to unite to protect the Constitution.

అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నిరసన

మతోన్మాద శక్తుల విచ్ఛిన్నకర శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్డు నందుగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

Read More
కడప ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా (ఏఈ) పనిచేస్తున్న నాగరాజు (42) ఆదివారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కడపలోని KSRM ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. నాగరాజును కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆయనను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఆయనకు ఇటీవలే ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈయనకు త్వరలో డిప్యూటీ ఇంజినీర్ (డీఈ)గా ప్రమోషన్ రానుందని సమాచారం. పదోన్నతిని అందుకునే ముందే మృత్యువు పలకరించడం తో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణం ఇరిగేషన్ శాఖలో విషాదాన్ని నింపింది. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని సహోద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించే సంఘటనలు పెరుగుతున్నాయని, ఉద్యోగస్తులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కడప ఏఈ నాగరాజు మృతి

కడప ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా (ఏఈ) పనిచేస్తున్న నాగరాజు (42) ఆదివారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కడపలోని KSRM ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. నాగరాజును కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆయనను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఆయనకు ఇటీవలే ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించడం…

Read More
Residents of Badvel's ILLamma Colony express fear after unknown individuals performed a ritual involving lime and rangoli. Locals seek justice from authorities.

బద్వేల్ కాలనీలో అగంతకుల క్షుద్ర పూజలు, భయం

బద్వేల్ మున్సిపాలిటీ ఐలమ్మ కాలనీ నాలుగు రోడ్ల జంక్షన్‌లో కొన్ని అగంతకులు ముగ్గు వేసి, నిమ్మకాయలతో మంత్రించి పూజలు నిర్వహించారు. ఈ సంఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత 20 సంవత్సరాలు ఈ కాలనీలో నివసిస్తున్న వారు, ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని చెప్పుకుంటున్నారు. స్థానికులు మాట్లాడుతూ, “మేమంతా కలిసి ఇక్కడే ఉంటున్నాం, కానీ ఈ రోజు అగంతకులు ఇలాంటి పూజలు చేయడం చర్చనీయాంశమైంది. కళారూపాలు తప్ప, దీన్ని ఒక ప్రత్యేక ప్రయోగంగా భావిస్తున్నాం”…

Read More

పండగ రోజు తప్పిన పెను ప్రమాదం

మద్యం సేవించి ఆటో నడుపుతూ ముందర వస్తున్నటువంటి మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న ఆటో డ్రైవర్ … ద్విచక్ర వాహనంలో వస్తున్న ఓ మహిళకు కాలికి, చేతికి గాయాలయ్యాయి, స్వప్న వైన్ షాప్ వద్ద పార్కింగ్ లో ఉన్న రెండు, మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముందర భాగం డ్యామేజ్ అయ్యాయి .. వెంటనే స్థానికులు మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్న ఆటో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపు పూర్తిస్థాయిలో ట్రాఫిక్ అంతరాయం …

Read More

బద్వేల్ లో వైభవంగా సంక్రాంతి వేడుకలు

బద్వేల్ మున్సిపాలిటీ పరిధి సిద్ధవటం రోడ్ 21,22, వార్డు గాంధీ నగర్ లో సంక్రాంతి వేడుకలను కాలనీవాసుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు, గత మూడు రోజులు పాటు గౌరమ్మ కు వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు బుధవారం కాలనీవాసుల ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కోలాటాలతో వైభవంగా నిర్వహించుకుంటూ గౌరమ్మను నిమగ్న కార్యక్రమాన్ని కనుల పండగగా నిర్వహించారు

Read More
Pawan Kalyan met injured MPDO Jawahar Babu, condemned YSRCP's attack, and demanded strict action against the perpetrators.

జవహర్ బాబును పరామర్శించిన పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు. దాడి వివరాలను జవహర్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నుండి అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ‘నేనున్నా, ధైర్యంగా ఉండండి’ అని వారికి భరోసా కల్పించారు. మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ నేతల చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీడీవోపై దాడి అధికారులపై దాడులతో సమానమని, దీనిని సహించబోమని చెప్పారు. ఎంపీడీవో లాంటి కీలక…

Read More
CM YS Jagan Mohan Reddy held a Public Darbar in Pulivendula, where people from across Kadapa district shared their issues. Participants voiced their concerns about unfulfilled promises by the coalition government.

పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రజా దర్బార్

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన పొందింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల క్యాంపు ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, కడప జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. పులివెందుల క్యాంపు ఆఫీసులో నలుమూలల నుంచి వచ్చి, ప్రజలు తమ సమస్యలను వ్యాఖ్యత చేస్తూ క్యూ కట్టారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ హామీలను నెరవేర్చకపోవడం,…

Read More