During Dussehra celebrations in Badvel, a procession of 102 silver kalashas was held, featuring cultural programs and devotion to Goddess Mahalakshmi.

బద్వేల్ పట్టణంలో ప్రారంభమైన దసరా సంబరాలు

దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం బద్వేల్ శ్రీ ఆర్యవైశ్య వర్ధక సంఘం అధ్యక్షులు కేవీ సుబ్బారావు సెక్రెటరీ కొలిశెట్టి నాగరాజు మరియు కమిటీ సభ్యులు, ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారి ఆలయం నుండి 102 వెండి కలశములతో మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య కలశములను అమ్మవారి శాలకు తీసుకురావడం జరిగింది. అమ్మవారి కలిశాల వెంబటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి, అడుగడుగున భక్తులు శ్రీవాసవి మాత అమ్మవారికి మంచినీరు వారు పోసి కాయ కర్పూరం సమర్పించుకొని…

Read More
Sri B. Vemula Veerareddy Degree College celebrated its 45th anniversary with esteemed guests highlighting the importance of skill-based education.

శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల 45వ వసంతం వేడుక

బద్వేల్ పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలైన శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలను స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తిచేసుకుని 45వ వసంతంలోనికి అడుగుడిన సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగివేమన విశ్వవిద్యాలయ ఆచార్య కృష్ణారెడ్డి , బద్వేల్ కళాశాలల సెక్రటరీ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కె.రితేష్ కుమార్ రెడ్డి గార్లు విచ్చేసి కళాశాల స్థాపకుడు శ్రీ బీజ వేముల వీరారెడ్డి గారి చిత్రపట మునకుపూలమాలవేసీ జ్యోతి…

Read More
CITU, DYFI, and KVPS leaders held a protest in Badvel against the privatization of the Visakhapatnam Steel Plant, emphasizing job security and regional development.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు CITU,DYFI,KVPS, ఐద్వా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు నందు ఉన్న గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని లు మాట్లాడుతూ….. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పైన కడప ఉక్కు పైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల…

Read More
Volunteers from ward and village secretariats in Badvel constituency appeal to the commissioner for release of their pending salaries and job security.

బద్వేల్ వాలంటీర్ల జీతాల బకాయిలపై ఆందోళన

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ వాలంటీర్లు గత ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. వారు బద్వేల్ కమిషనర్‌కు మరియు టిడిపి సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డికి అర్జీ సమర్పించారు. వాలంటీర్లు తమ జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే నిరసనలకు సిద్ధమని చెప్పారు. ఏపీ ప్రజా వాలంటరీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ, పాత ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను…

Read More
ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ, బద్వేల్ పూలే విగ్రహం వద్ద DYFI ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశారు.

బద్వేల్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని DYFI ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ, బద్వేల్ పూలే విగ్రహం వద్ద DYFI ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశారు. DYFI పట్టణ అధ్యక్షులు ఎస్కే షరీఫ్, కార్యదర్శి ఎస్.కె అదిల్ నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది. వారు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. DYFI నాయకులు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రోత్సహించడం అన్యాయం అని పేర్కొన్నారు. కేంద్ర స్టీల్ మంత్రి 45 రోజుల్లో సమస్య…

Read More