YS Jagan arriving in Pulivendula for a three-day tour and public interaction program

YS Jagan Pulivendula Tour: నేడు పులివెందుకు  వైఎస్ జగన్

YS Jagan Pulivendula tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకునే ఆయన, రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించి స్థానికులతో సమస్యలు, సూచనలు స్వీకరించనున్నారు. ప్రాంతీయ ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం దొరకడంతో ఈ కార్యక్రమంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. ALSO READ:Zero Pollution Mission: కాలుష్యంపై చంద్రబాబు సమీక్ష – బయోషీట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి రేపు ఉదయం బ్రాహ్మణపల్లిలో…

Read More
CM Chandrababu Naidu to visit Kadapa district and meet farmers on 19th

ఈ 19న కడపకు సీఎం చంద్రబాబు: CM Chandrababu Kadapa Visit

ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాను సందర్శించనున్నట్లు సమాచారం. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి(Pendlimarri) మండలంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పీఎం కిసాన్(PM Kisan) నిధుల విడుదల అనంతరం, రైతులకు ఆ నిధులు ఎలా ఉపయోగపడుతున్నాయో స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు సమాచారం. also read:Chaitanya Techno School:విద్యార్థి చెయ్యి విరిగినా పట్టించుకోని యాజమాన్యం  రైతుల సమస్యలు, సాగు పరిస్థితులు, భూముల…

Read More
Pulivendula police arrest 12-member cyber gang involved in digital arrest scam

Digital Arrest Scam:పులివెందులలో 12 మంది సైబర్ ముఠా గ్యాంగ్ అరెస్ట్

Kadapa Digital Fraud:కడప జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న 12 మంది అంతర్రాష్ట్ర సైబర్ ముఠాని  పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.కడపలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం వేంపల్లెలోని రిటైర్డ్ MEO వీరారెడ్డికి వీడియోకాల్ చేసి, ఆయన పేరుతో ఉన్న సిమ్ నంబర్ ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని నిందితులు భయపెట్టారు. ఢిల్లీలో కేసు నమోదైందంటూ ఫేక్ సుప్రీంకోర్టు పత్రాలు వాట్సప్‌లో పంపించి “డిజిటల్…

Read More

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల వేడెక్కిన ప్రచారం – టీడీపీ, వైఎస్సార్సీపీ ఘర్షణలతో ఉద్రిక్తత

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, రెండు పార్టీల నాయకులు, శ్రేణులు ఘర్షణలకు దిగడంతో పరిస్థితి తీవ్రతరం అయింది. ముఖ్యంగా మంగళవారం, బుధవారం జరిగిన పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడి చేశాయి. బుధవారం నల్లగొండువారిపల్లెలో టీడీపీ ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉండగా, వైఎస్సార్సీపీ నేతలు – ఎమ్మెల్సీ రమేష్, వేల్పుల రామలింగారెడ్డి అక్కడికి చేరుకుని ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపించింది. దీంతో…

Read More

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ–వైఎస్సార్సీపీ ఘర్షణ – ఉద్రిక్తతపై డీఐజీ హెచ్చరిక

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నిక రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇరుపార్టీల అగ్రనేతలు స్వయంగా ప్రచారంలో పాల్గొంటుండగా, ఒకరిపై మరొకరు దాడులు, వాగ్వాదాలు జరగడంతో పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. బుధవారం ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీ నల్లగొండువారిపల్లెలో, వైఎస్సార్సీపీ కనంపల్లె, ఈ.కొత్తపల్లెలో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్, ఆ…

Read More

వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు – అవినాష్, జగన్ పై తీవ్ర ఆరోపణలు

పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. వైఎస్ వివేకానంద రెడ్డి 74వ జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుమార్తె వైఎస్ సునీత, దంపతులు రాజశేఖర్ రెడ్డి, వివేక భార్య సౌభాగ్యమ్మతో పాటు కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద పుష్పాంజలులు సమర్పించారు. ఈ సందర్భంగా సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సునీత మాట్లాడుతూ, చిన్నతనం లోనే అవినాష్ రెడ్డితో సన్నిహితంగా ఉండి ఆప్యాయంగా ఆడుకునే వాళ్లమని, అలాంటి వ్యక్తి…

Read More
Residents of T. Sunkesula in YSR district complain to officials about house damage caused by mining blasts from Bharathi Cement operations.

భారతి సిమెంట్ మైనింగ్ పేలుళ్లపై గ్రామస్తుల ఫిర్యాదు

వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం టి.సుంకేసుల గ్రామంలో మైనింగ్ పేలుళ్లతో ఇళ్లకు గండిపడుతోందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీ సిమెంట్ కంపెనీ నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ వల్ల ఇళ్ల గోడలు చీలిపోతున్నాయని, భద్రత లేకుండా జీవించాల్సి వస్తోందని వారు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. గతంలోనూ అధికారులు తనిఖీ చేసినప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో మళ్లీ ఫిర్యాదుకు వచ్చామని పేర్కొన్నారు….

Read More