Dalit Bahujan leaders criticize Andhra Pradesh’s 2024-25 budget, highlighting insufficient SC/ST sub-plan funds, impacting marginalized communities.

దళిత బడ్జెట్ కేటాయింపులపై యూనియన్ ఆవేదన

దళిత బహుజన శ్రామిక యూనియన్, దళిత ఆర్థిక అధికార ఆందోళన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25 పై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవని తెలియజేశారు.ఎస్సీ ఎస్టీలు 9203 కోట్ల…

Read More
The nomination deadline for the local bodies MLC by-election concluded with three nominations, including independent candidate Indukuri Subbalakshmi.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం ముగిసిన నామినేషన్ల గడువు

శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసింది. ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మూసే సమయానికి స్థానిక సంస్థల నియోజకవర్గానికి మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ సేతు మాధవన్ వెల్లడించారు. నామినేషన్ల దాఖలకు చివరి రోజైన సోమవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఎస్ కోట మండలం బొడ్డవర కు చెందిన వై ఎస్…

Read More
A gratitude ceremony was held for High Court Judges who helped secure ₹100 crore for the new district court complex. The event was attended by various judicial dignitaries.

హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కార కార్యక్రమం

నగరంలోని రింగు రోడ్డులోని ఫంక్షన్ హాలులో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కార కార్యక్రమం. జిల్లా కోర్టు కాంప్లెక్స్ కు రూ.100 కోట్లతో నూతన భవనాలు మంజూరు చేయడంలో సహకరించిన పది మంది హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కారం. పాల్గొన్న ఏ.పి.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లు తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, నైనాల జయసూర్య, కె.సురేష్ రెడ్డి, బి.కృష్ణ మోహన్, కె.రామకృష్ణ ప్రసాద్, కె.మన్మథ రావు, చీమలపాటి రవి కార్యక్రమంలో పాల్గొన్న…

Read More