వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా 5000 సాయం
దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్, ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అధికారంలో లేకపోయినా, నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు, కష్టనష్టాల్లో అండగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఆయన చేసిన సేవలలో భాగంగా, 30వ వార్డు తాడివీధి కి చెందిన వైఎస్ఆర్సిపి యువ కార్యకర్త పెంట రవికి రోడ్డు ప్రమాదం జరిగింది. గణేష్ కుమార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి, మెడికల్ ఖర్చుల కోసం ₹5000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా, గణేష్ కుమార్ కుటుంబానికి ఆరోగ్య సంబంధి…
