Former MLA Vasupalli Ganesh Kumar helped a kidney patient regain life through timely medical support, earning heartfelt gratitude from the patient's family.

కిడ్నీ బాధితుడికి పునర్జన్మనిచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్

దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కిడ్నీ బాధితుడు తన జీవితాన్ని తిరిగి పొందేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయం గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం, బాధితుడు మరియు అతని భార్య షర్మిల వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసిపోయి, ఆయనకు స్వీట్స్ మరియు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. షర్మిల మాట్లాడుతూ, తన భర్త పోతున చంద్రశేఖర్ మరియు ఆమె ఇద్దరు పిల్లలతో కలసి సంతోషంగా జీవించేవారమని…

Read More
Thick fog disrupts flight operations at Visakhapatnam Airport, causing diversions of several flights. Passengers advised to cooperate as conditions improve.

విశాఖ ఎయిర్ పోర్ట్‌లో పొగమంచు కారణంగా విమానాల దారిమళ్లింపు

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ కుదరలేదు. దట్టమైన పొగమంచు వల్ల వెలుతురు సరిపోక, నిబంధనల ప్రకారం విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి ఈ విషయం వెల్లడిస్తూ, ఢిల్లీ-విశాఖపట్నం ఫ్లైట్‌ను భువనేశ్వర్ వైపు, హైదరాబాద్-విశాఖపట్నం, బెంగళూరు-విశాఖపట్నం విమానాలను హైదరాబాద్ వైపు మళ్లించినట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యంగా ఉదయంపూట పొగమంచు ఎక్కువగా కనిపిస్తోంది. స్కూల్‌ మరియు ఆఫీసుల ప్రయాణికులకు ఇది తీవ్ర ఇబ్బందిగా…

Read More
An unidentified man allegedly attacked women with acid on an RTC bus in Visakhapatnam. Police are investigating the incident and the victims' condition.

విశాఖలో ఆర్టీసీ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి కలకలం

విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గిరిజాలకు వెళ్తున్న బస్సు ఐటీఐ జంక్షన్ వద్ద ఈ దాడి జరిగింది. ముగ్గురు మహిళలు గట్టిగా అరుస్తూ గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా…

Read More
Vasupalli Ganesh Kumar criticized the AP government’s budget for ignoring fishermen’s welfare. He recalled Jagan's support to fishermen and demanded more efforts for their welfare.

మత్స్యకారులకు సీఎం జగన్ చేసిన సహాయాన్ని గుర్తుచేసిన వాసుపల్లి గణేష్‌

ఏపీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన బడ్జెట్‌లో మత్స్యకారులకు మొండి చేయ్యే చూపించిందని, విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్కకార దినోత్సవం సందర్భంగా ఆశీలుమెట్ట కార్యాలయంలో గురువారం తనను కలిసిన గంగపుత్రులతో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌ జాలర్ల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, విశాఖ మత్స్యకారుల్ని అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఫిషింగ్‌…

Read More
The prestigious Mrs. Vizag 2024 poster was unveiled in Visakhapatnam, highlighting women's empowerment and upcoming auditions for the grand finale.

విశాఖలో మిస్సెస్ వైజాగ్ 2024 పోస్టర్ ఆవిష్కరణ

విశాఖపట్నంలో ఒక ప్రముఖ హోటల్లో విషెస్ వైజాగ్ 2024 పోస్టర్ ఘనంగా ఆవిష్కరించబడింది సుమారు 12 సంవత్సరాలుగా హంసయిర్ ఆధ్వర్యంలో మిస్సెస్ వైజాగ్ జరుపబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిస్సెస్ వైజాగ్ 23 సాక్షి బజాజ్ మరియు మిస్సెస్ వైజాగ్ 2023 సబ్ టైటిల్ హోల్డర్స్ మాట్లాడుతూ హ్యాండ్సయిర్ నిర్వహించే మిస్సెస్ వైజాగ్ విశాఖపట్నం కి ప్రతిష్టాత్మకంగా ఉంటుందని కొనియాడారు పోస్టర్ ఆవిష్కరణ లాస్ట్ ఇయర్ విన్నర్స్ మరియు సబ్ టైటిల్ హోల్డర్స్ మరియు…

Read More
Dr. Shashiprabha Stanley highlights the development of villages with indigenous seeds, focusing on vegetables, pulses, and native crops.

దేశీయ విత్తనాలతో గ్రామాల అభివృద్ధి

ప్రకృతి ఆధారంగా దేశీయ విత్తన గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని సిఫా సిఇఒ డాక్టర్ శశిప్రభ స్టేన్లీ పేర్కొన్నారు. చింతపల్లి మండలం లమ్మసింగి ప్రాంతంలో పది గ్రామాల్లో వెల్లంకి వంకాయ, బాపట్ల మిర్చి, నాటు టమాటా, బంతి నారు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, కాయగూరలు, చిరు, పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత నిచ్చామన్నారు. దేశీయ దుంప జాతి మొక్కల పునరుద్ధరణకు ప్రణాళిక చేస్తామన్నారు. దేశీయ వరి విత్తనాలు విభిన్న రకాలు సేకరించి ఈ పది గ్రామాల్లో…

Read More
In a press meet, MLA Vamsikrishna Srinivas criticized former CM YS Jagan for not holding media conferences during his tenure and raised concerns about corruption in private building acquisitions for secretariats.

వైయస్ జగన్ పర్యవేక్షణపై వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్యలు

విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టినారు. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవి ఉన్నంతవరకు ఏ రోజు కూడా మీడియా సమావేశాలు పెట్టలేదు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రతిపక్షం అంటే డి అంటే డి అనేటట్టు ఉండాలి అని, రెడ్ బుక్ సాంప్రదాయం వచ్చిందని,…

Read More