Telugu Shakti leader B.V. Ram demands immediate reconstruction of Tarakarama Kalyana Mandapam in Gajuwaka.

తారకరామ కళ్యాణ మండప పునఃనిర్మాణంపై తక్షణ చర్య అవసరం

గాజువాక తుంగ్లాంలోని తారకరామ కళ్యాణ మండపం పునఃనిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. ఈ కట్టడం దివంగత ఎం.వి.వి.ఎస్. మూర్తి ఆధ్వర్యంలో 1995లో నిర్మించబడింది. అయితే, కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరింది. జీవీఎంసీ గతేడాది టెండర్ పిలిచినా, నిర్మాణ పనులు ఆలస్యం కావడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. పునఃనిర్మాణ పనులు కొద్దికాలం కొనసాగిన తర్వాత అధికారుల ఆదేశాలతో నిలిపివేయబడ్డాయి. భవన నిర్మాణ స్థలంలో చెరువు ఉందనే కారణాన్ని చూపి…

Read More
Awareness seminar on drug prevention held at Alwar Das College, Gopalapatnam. MLA Panchakarla Ramesh Babu attended as the chief guest.

గోపాలపట్నంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు

గోపాలపట్నం ఆళ్వార్ దాస్ కాలేజీలో మత్తు పదార్థాల వినియోగం, నివారణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మాజీ జడ్జ్ పైలా సన్నీబాబు మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత జీవితాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు…

Read More
Former corporator Satyavati, Koteshwar Rao, and followers joined TDP. Ganababu welcomed them with the party scarf.

గోపాలపట్నంలో మాజీ కార్పొరేటర్ సత్యవతి టీడీపీలో చేరిక

విశాఖపట్నం గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో టీడీపీకి భారీ చేరిక జరిగింది. వైసీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ అయితంశెట్టి సత్యవతి, నాయకులు అయతంశెట్టి కోటేశ్వరరావు, అయతంశెట్టి గోపీ, అనుచరులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు సమక్షంలో చేరిక జరిగింది. ఈ సందర్భంగా గణబాబు గారు కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి పని చేస్తుందని, ప్రజలకు మేలు…

Read More
Vasupalli Ganesh Kumar provided ₹5000 aid to YSRCP youth worker Penta Ravi and assured support for health issues.

వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా 5000 సాయం

దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్, ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అధికారంలో లేకపోయినా, నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు, కష్టనష్టాల్లో అండగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఆయన చేసిన సేవలలో భాగంగా, 30వ వార్డు తాడివీధి కి చెందిన వైఎస్ఆర్సిపి యువ కార్యకర్త పెంట రవికి రోడ్డు ప్రమాదం జరిగింది. గణేష్ కుమార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి, మెడికల్ ఖర్చుల కోసం ₹5000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా, గణేష్ కుమార్ కుటుంబానికి ఆరోగ్య సంబంధి…

Read More
Home Minister Vangalapudi Anitha visited Hetero accident victims and assured a review on industrial safety.

హెటిరో ప్రమాద బాధితులను పరామర్శించిన హోం మంత్రి

హెటిరో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి ఆరోగ్యం విషమించడంతో విశాఖపట్నం కేర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పరామర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తగిన చికిత్స అందించాలని, భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. హెటిరో పరిశ్రమలో భద్రతపై సమీక్ష సమావేశం…

Read More
Dr. Kandula Nagaraju wished Visakha South MLA Vamsi Krishna Srinivas on his birthday and praised his developmental efforts.

ఎమ్మెల్యే వంశీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు – కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన నేత, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యేను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెండి కిరీటంతో సత్కరించి, దేవుని పటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలోని…

Read More
Setback for YSRCP in Bheemili - Key Leaders Join TDP

భీమిలిలో వైసీపీకి ఎదురుదెబ్బ – టీడీపీలో కీలక చేరిక

భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు, భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాలరాజు, ఆయన కుమారుడు శ్రీకాంత్ రాజు టీడీపీలో చేరారు. బుధవారం శొంట్యాంలో జరిగిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారి చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ 2014-19 మధ్యలో మంత్రిగా గంటా శ్రీనివాసరావు చేపట్టిన అభివృద్ధి…

Read More