విశాఖలో ఏడుగుళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం జనసేన నాయకులు వినతి పత్రం సమర్పించారు. డాక్టర్ కందుల నాగరాజు, ప్రజల ఆకాంక్షలు తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

విశాఖలో ఏడుగుళ్ళ ప్రాంత అభివృద్ధి…. డాక్టర్ కందుల నాగరాజు వినతి….

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, ఏడుగుళ్ళ ప్రాంత నివాసితులకు పక్కా గృహాలు నిర్మించాలని కోరారు. శనివారం, జీవీఎంసీ కమిషనర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా, 75 ఏళ్ల నుంచి ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అతని ప్రకారం, నగరం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, ఏడుగుళ్ళ ప్రాంతం మాత్రం అనుకూల మార్పులు పొందడం లేదని చెప్పారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను…

Read More
కైలాసగిరి వద్ద 3000 విత్తనబంతులను వెదజల్లే కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యేలా ప్రజలకు ఆహ్వానం, విశాఖను గ్రీన్ సిటీగా మార్చే లక్ష్యంతో.

కైలాసగిరి పర్యావరణ పరిరక్షణలో విత్తనబంతుల కార్యక్రమం

విత్తనబంతులను వెదజల్లి పచ్చదనం పెంపొందిద్దాం అని విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమీషనర్ కె ఎస్ విశ్వనాథన్ అన్నారు. బుధవారం ఉదయం కైలాసగిరి పై విఎంఆర్ డిఎ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ అందజేసిన విత్తనబంతులను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి అన్నారు. వాతావరణ కాలుష్యంతో పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, తద్వార భూతాపం విపరీతంగా పెరిగి ప్రకృతి వైపరీత్యాలు తరచు సంభవిస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు…

Read More
విశాఖ జిల్లా గోపాలపట్నం లో కొండ విరిగిపడి పలువురు నివాసికులు ఇబ్బందులకు గురయ్యారు.

గోపాలపట్నం విపత్తు… మంత్రి అనిత, ఎమ్మెల్యే గణబాబు పరామర్శ.

విశాఖ జిల్లా గోపాలపట్నం లో కొండ విరిగిపడి పలువురు నివాసికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మరియు విశాఖపశ్చిమ ఎమ్మెల్యే పీజీవిఆర్ గణబాబు బాధితులను పరామర్శించారు. రామకృష్ణ నగర్ కొండవల ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం, రియాబులేషన్ సెంటర్ లో ఉన్న బాధితులను కూడా చూసారు. మంత్రి అనిత, ఆహారం, నీరు, మరియు ఇతర అవసరాలు సమయం లో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారు, బాధితుల కోసం…

Read More
విశాఖ దక్షిణలో జర్నలిస్టుల డే సందర్భంగా, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జర్నలిస్టులను సత్కరించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ సహాయం అందించనున్నారు.

డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం లోనే తన కార్యాలయంలో ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను కృషి చేస్తానని…

Read More
విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహాన్ని 20 టన్నుల బెల్లంతో ఏర్పాటు చేశారు. 21 రోజులపాటు పూజలు నిర్వహిస్తారని కమిటీ తెలిపింది.

విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహం

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 59 వ వార్డు లో ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదైన 74 అడుగుల బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేశారు లంబోదర వినాయక అసోసియేషన్ ఈ వినాయకుని తయారు చేయడానికి 20 టన్నుల బెల్లం పడిందని కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అనకాపల్లి నుంచి సిలిపి తీసుకువచ్చారు అని చెప్పారు ఈ విగ్రహం 21 రోజులు పాటు పూజలు నిర్వహిస్తారని ప్రజలు ఆనందంగా తిలకరిస్తారని కమిటీ మెంబర్స్…

Read More