విశాఖ దక్షిణలో జర్నలిస్టుల డే సందర్భంగా, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జర్నలిస్టులను సత్కరించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ సహాయం అందించనున్నారు.

డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం లోనే తన కార్యాలయంలో ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను కృషి చేస్తానని…

Read More
విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహాన్ని 20 టన్నుల బెల్లంతో ఏర్పాటు చేశారు. 21 రోజులపాటు పూజలు నిర్వహిస్తారని కమిటీ తెలిపింది.

విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహం

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 59 వ వార్డు లో ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదైన 74 అడుగుల బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేశారు లంబోదర వినాయక అసోసియేషన్ ఈ వినాయకుని తయారు చేయడానికి 20 టన్నుల బెల్లం పడిందని కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అనకాపల్లి నుంచి సిలిపి తీసుకువచ్చారు అని చెప్పారు ఈ విగ్రహం 21 రోజులు పాటు పూజలు నిర్వహిస్తారని ప్రజలు ఆనందంగా తిలకరిస్తారని కమిటీ మెంబర్స్…

Read More