District SP and Collector participated in the cancer awareness program in Tirupati. A walkathon and cyclothon were organized to raise awareness.

తిరుపతిలో క్యాన్సర్ అవేరెనెస్ ప్రోగ్రాం – ఎస్పీ హర్షవర్ధన్

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవేరెనెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చని తెలిపారు….

Read More
Applications invited for 5th & Inter admissions at Naidupeta Dr. B.R. Ambedkar Gurukul Boys School. Last date: 06.03.2025.

నాయుడుపేట గురుకుల బాలుర పాఠశాలలో ప్రవేశాల ప్రకటన

నాయుడుపేట డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ దాదా పీర్ తెలిపారు. 4వ తరగతి, 10వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుందని, అభ్యర్థులు https://apbragcet.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దరఖాస్తు చివరి తేదీ 06.03.2025 కాగా, విద్యార్థులు సమయానికి అప్లై…

Read More
After providing 10 cent plots to Sriharikota colony residents, a dispute arose in Akkarapak village, and the victims expressed their concerns before the media.

శ్రీహరికోట రాకెట్ కేంద్రం కాలనీ స్థలాల వివాదం

1970లో శ్రీహరికోట రాకెట్ కేంద్రం కోసం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, అక్కడ నివసిస్తున్న సుమారు 16 కాలనీ లను ఖాళీ చేయాలని నిర్ణయించబడింది. ఉమ్మడి నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి, వాటిని నివాస స్థలాలు మరియు సాగుబారిన భూములుగా పంపిణీ చేయడం జరిగింది. శ్రీహరికోట లేబర్ కాలనీ నివాసులకు 10 సెంట్లు స్థలం మరియు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వడం జరిగిందని అధికారులు ప్రకటించారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం…

Read More
A tragic road accident in Tirupati district claimed the life of a mother, while her daughter remains in critical condition. Three others from Bhimavaram are injured.

రోడ్డు ప్రమాదం లో తల్లి మృతి, కూతురు పరిస్థితి విషమం

తిరుపతి జిల్లా నాయుడుపేటలోని రింగ్ రోడ్డు పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి నాయుడుపేట వైపు వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 46 ఏళ్ల ప్రవీణ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమార్తె అనూష (21) తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన రథసప్తమి సందర్భంగా తిరుమలకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జరిగింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు భీమవరం నుండి తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని…

Read More
TTD takes action against 18 non-Hindu employees, transferring them from Tirumala and TTD temples, following a board decision.

టీటీడీ అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం

టీటీడీ పాలకమండలి గత ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో హిందూ మతానికి సంబంధం లేని ఉద్యోగులను గుర్తించి, వారు తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో 18 మంది అన్యమత ఉద్యోగులపై తాజాగా చర్యలు ప్రారంభించింది. ఈ 18 మంది ఉద్యోగులు టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారం హిందూ మత సంప్రదాయాలను అనుసరిస్తామని ప్రమాణం చేసి ఉద్యోగాలను పొందారు. కానీ ప్రస్తుతం అన్యమత ప్రచారం చేస్తూ భక్తుల…

Read More
A 17-year-old mentally challenged minor girl from Pudipetla Panchayat in Tirupati Rural was assaulted by a lorry driver. Police have arrested the accused under the POCSO Act.

తిరుపతి రూరల్‌లో మైనర్ బాలికపై లారీ డ్రైవర్ అఘాయిత్యం

తిరుపతి రూరల్ మండలంలోని పుదిపట్ల పంచాయతీలో మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై దారుణం జరిగింది. స్థానికంగా ఓ లారీ డ్రైవర్ ఈ అమాయక బాలికను మోసగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పరిస్థితిని గమనించిన తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. దర్యాప్తులో నిందితుడి పై స్పష్టమైన ఆధారాలు లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పాక్సో చట్టం కింద…

Read More
TTD officials closed the Vaikuntha Dwara for darshan after 10 days, following a huge turnout of devotees. It will reopen next December for Vaikuntha Ekadashi.

వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసినట్లుగా TTD ప్రకటన

శ్రీవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. పదిరోజులపాటు టీటీడీ అధికారులు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ సమయంలో దాదాపు 6 లక్షల 83 వేల 304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, ఉత్తరద్వార ప్రవేశం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వారాలను తెరిచిన విషయం తెలిసిందే. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. భక్తులు…

Read More