TTD cancels Suprabhata Seva from tomorrow to January 14 for Dhanurmasa. Tiruppavai will replace the ritual, and Vaikuntha Dwara Darshan starts January 10.

ధనుర్మాసం కారణంగా తిరుమలలో సుప్రభాత సేవ రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో టీటీడీ అధికారులు సుప్రభాత సేవలను రద్దు చేశారు. రేపటి నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవలు నిలిపివేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధనుర్మాసం ఘడియలు ఈరోజు ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక మాసంలో తిరుప్పావై నివేదనతో శ్రీవారి మేల్కొలుపు నిర్వహించనున్నారు. ధనుర్మాసం సందర్భంలో నెల రోజుల పాటు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుప్పావై పఠనం నిర్వహిస్తారు. శ్రీవారి మేల్కొలుపు కార్యక్రమం సుప్రభాత…

Read More
Tirumala sees a surge in devotees with 67,124 visitors yesterday. Devotees wait for 12 hours for a darshan, with earnings of ₹3.77 crore in offerings.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది…. 12 గంటల వేచి ఉండి దర్శనం……

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందితిరుమల శ్రీవెంకటేశ్వరుని దేవస్థానం తాజా నివేదిక ప్రకారం, భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ భారీ రద్దీ సమయంలో భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలోనే నిలుచున్నారు. ఇది ఇటీవల కాలంలో శ్రీవారి దర్శనానికి అత్యంత ఎక్కువ సమయం కావడంతో విశేషంగా గమనించబడింది. భక్తుల సంఖ్య 67,124నిన్న ఒక్కరోజు నాటికి, 67,124 మంది భక్తులు తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని పొందారు. ఈ రద్దీకి, ప్రధానంగా పండగ…

Read More
A truck stuck in a pipeline ditch near Buchinaidu Kandriga causes driver concerns. Drivers urge officials to fix monsoon-related road issues promptly.

రోడ్డు గుంతల్లో చిక్కుకున్న లారీ, వాహనదారుల ఆందోళన

తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం కారణి మిట్ట వద్ద పైప్ లైన్ గుంటలో లారీ చిక్కుకుపోయింది. ఈ ఘటనతో శ్రీకాళహస్తి నుంచి తడ మార్గం దాటి పాండూరు రోడ్డు వరకూ ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద గుంతలు తీయడం వలన డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలంలో రోడ్డు పనులు నత్తనడకన సాగడంతో వాహనదారులు నిరాశకు గురవుతున్నారు. ముందే రోడ్డు పరిస్థితిపై పత్రికలు హెచ్చరించినా సంబంధిత అధికారులు తగిన…

Read More
Tirupati Municipal Commissioner N. Maurya has instructed officials to complete the pending drainage channels in the city, which are causing inconvenience to vehicle drivers.

తిరుపతిలో అసంపూర్తిగా ఉన్న కాలువలను త్వరగా పూర్తి చేయాలి

అసంపూర్తిగా ఉన్న కాలువలుతిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న మురుగునీటి కాలువలు వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. లీలా మహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. ఈ అంశాన్ని గురించిగత శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య మరియు స్మార్ట్ సిటీ అధికారులు పరిశీలించారు. అభివృద్ధి పనులు పెండింగ్కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు మరియు వారధి నిర్మాణ పనుల సమయంలో…

Read More
MRPS leaders in Dakili Mandal held a gathering urging mass participation in the Madiga Atmiya Meet on November 4 in Tirupati.

తిరుపతి మాదిగ ఆత్మీయ సదస్సు విజయవంతం చేయాలని పిలుపు

నరస నాయుడు పల్లి మాదిగ వాడలో MRPS, MSP,, ముఖ్య కార్యకర్తల సమావేశం,, డాక్కిలి మండలం MRPS అధ్యక్షుడు,, జడ,,వినోద్ కుమార్, అధ్యక్షన జరగడం జరిగింది,,, దీనికి ముఖ్య అతిథులుగా,, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి,,,, పల్లిపాట్టి రవి,,, మాదిగ,, విచ్చేయడం జరిగింది,, పల్లిపాట్టి రవి మాదిగ,,,మాట్లాడుతూ *నవంబర్ 04 న ఉదయం 10గంటలకు తిరుపతి కేంద్రం గా జరుగు మాదిగల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేచేద్దాం,,,,,,,,,,,,,, ,,,,,,,,,,, అభినయ అంబేద్కర్,,, మహా జననేత మాణిశ్రీ,,,,మందకృష్ణ మాదిగ…

Read More
Residents of Gajwel have participated in various service activities at the Tirumala Tirupati Devasthanam, including serving prasadam, emphasizing the importance of divine blessings.

తిరుపతి దేవస్థానంలో గజ్వేల్ వాసుల సేవా కార్యక్రమాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసులు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో పాల్గొంటూ గత వారం రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ఆలయ ప్రాంగణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం గజ్వేల్ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్ర ప్రసాదం లడ్డు సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రముఖ వ్యాపారస్తులు సంతోష్, శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కలియుగ వైకుంఠ…

Read More