Superstar Rajinikanth with family during Tirumala Srivari darshan

Rajinikanth Tirumala Darshan |  కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌ 

Rajinikanth Tirumala Darshan: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ, శనివారం తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేశారు. ముందుగానే ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దర్శన సౌకర్యం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రజినీకాంత్ భార్య లతా, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు…

Read More
Tirupati police station where a minor student filed a POCSO case

Tirupati Crime | విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో డ్రైవర్‌పై పోక్సో కేసు

Tirupati Crime News: తిరుపతిలో పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు అయింది. ఎస్వీ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ  మరో హాస్టల్‌కు మారే సమయంలో ర్యాపిడో(Rapido) ద్వారా ఆటో బుక్‌ చేసింది. ఆ సమయంలో డ్రైవర్‌ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఫోన్‌ నంబర్‌ తీసుకున్న అతడు తరచూ ఆమెతో సంప్రదిస్తూ ఏమైనా కావాలంటే సాయం చేస్తానని చెప్పేవాడు. ALSO READ:ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం | Jakarta building fire Accident…

Read More
Minister Anita addressing Tirupati assault case response

Home Minister Anita: తిరుపతి ఘటనపై హోంమంత్రి స్పందన – విద్యార్థినికి న్యాయం చేస్తాం

Home Minister Anita: తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం(Tirupati Sanskrit University)లో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కేసు ప్రగతిపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు సేకరించేందుకు, సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు ఒడిశాకు ప్రత్యేక…

Read More
Minister Anam Narayana Reddy addressing media on TTD administration issues

గత పాలనలో టీటీడీ దోపిడీపై ఆనం తీవ్ర విమర్శలు | Narayana Reddy TTD allegations

Anam Narayana Reddy: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీటీడీ(TTD) వ్యవహారాలపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి చర్చకు దారి తీసాయి. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో జరిగిన వ్యవహారాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయన్న ఆరోపణలు ఆయన చేశారు. పరకామణి హుండీ లెక్కింపులో జరిగిన దోపిడీని కప్పిపుచ్చారని, భక్తులు నమ్మే లడ్డూ ప్రసాదం వరకు అవకతవకలు జరిగాయన్నది ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి కార్యక్రమంలో “మాఫియా రాజ్యం” నడిచిందని విమర్శించారు. ALSO READ:Shamshabad Airport bomb…

Read More
Devotees registering online for Vaikuntha Dwara Darshan at Tirumala

 శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ముగిసిన ఈ-డిప్ రిజిస్ట్రేషన్ 

TTD Updates: తిరుపతి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం నిర్వహించిన ఈ–డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. దాదాపు 1.8 లక్షల టోకెన్ల కేటాయింపుకై రాష్ట్రవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి రికార్డు స్థాయిలో 24 లక్షలకుపైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1న జరగనున్న దర్శనాల…

Read More
lok sabha discussion on ap hostel food poisoning issue

AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం 

AP hostel food poisoning issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి(MP Dr. Gurumurthy) లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేసులు తాను తీవ్రంగా గమనించినట్లు పేర్కొన్నారు. పరిశుభ్రత లోపం, ఆహారం–నీటి నాణ్యతపై నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాష్ట్రాలతో సమన్వయం గురించి ప్రశ్నించారు. ALSO…

Read More
SIT investigation reveals ghee adulteration scam in TTD laddu preparation

TTD Laddu Ghee Adulteration | సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో పెద్ద కుంభకోణం

TTD Ghee Scam: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి సరఫరాలో జరిగిన నిర్లక్ష్యపూరిత చర్యలు పెద్ద కుంభకోణంగా మారాయి. ఈ వ్యవహారంలో టీటీడీ(TTD) కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. అర్హతలేని డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన పలుమార్లు లంచాలు తీసుకున్నారని నివేదిక పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిట్ దర్యాప్తు…

Read More