హిందూపురం ఎంపీ పార్థసారథి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ప్రారంభించి, విద్యార్థులు క్రీడల్లో కూడా పేరు తెచ్చుకోవాలని సూచించారు.

హిందూపురం ఎంపీ పార్థసారథి క్రీడా పోటీలను ప్రారంభించారు

రొద్దం పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాల, బాలికల మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. హిందూపురం పార్లమెంట్ సభ్యులు B.K. పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు క్రీడల్లో కూడా ముందడుగు వేయాలని సూచించారు. పిల్లలు క్రీడా పోటీలలో పాల్గొనడం ద్వారా గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం కావాలని పార్థసారథి తెలిపారు. విద్యతోపాటు క్రీడల్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలతో పాటు…

Read More
రోద్దం మండలంలో మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతపై ర్యాలీ నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు ఇచ్చారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు.

రోద్దం మండలంలో స్వచ్ఛత ర్యాలీ

మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను జీవన విధిగా మార్చుకోవాలని రోద్దం మండల ఎంపీడీవో పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయం నుండి ర్యాలీగా బయలుదేరి, బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. స్కూల్ పిల్లలచే ప్రతిజ్ఞ చేయించి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వీధులలో చెత్తా చెదారం లేని గ్రామాలుగా చూడాలని పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి, స్వచ్ఛభారత్ కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోద్దం మండల ఎంపీడీవో…

Read More