Sanitation workers at Dharmawaram School demand immediate payment of pending wages and better working conditions during a unique protest.

స్వచ్ఛభారత్ కార్మికుల వేతనాల కోసం వినూత్న నిరసన

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సిఐటియూ ఆఫీస్ నుంచి ర్యాలీగా కాలేజ్ సర్కిల్ మీదుగా వస్తూ, కళా జ్యోతి సర్కిల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన తెలిపారు. నిరసనలో మోకాళ్లపై నిలుస్తూ, పచ్చి గడ్డి తినడం ద్వారా వినూత్నమైన ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా, జెవి రమణ సిఐటియు మండల కన్వీనర్, టీ.అయూబ్ ఖాన్ మాట్లాడారు. 2019…

Read More
Minister Satya Kumar Yadav's visit to Dharmavaram highlighted the importance of respecting sanitation workers, emphasizing their role in society.

పారిశుద్ధ్య కార్మికులకు గౌరవంతో మంత్రి సత్య కుమార్ యాదవ్

ధర్మవరం పర్యటనలో మంత్రిసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన నిర్వహించారు. మార్కెట్ యార్డులోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. మోడీ చెప్పిన నాలుగు కులాలుకార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీ చెప్పినట్లు దేశంలో కేవలం నాలుగు కులాలే ఉన్నాయన్నారు. రైతులు, మహిళలు, యువకులు, పేదలు మాత్రమే ఉన్నారని తెలిపారు. పేదల్లో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యులుపేదలలో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం ఎంతో…

Read More
A dharna is scheduled at the JR Silks Factory in Dharmavaram to address issues faced by handloom workers. The event aims to protect the interests of the weaving community.

జే ఆర్ సిల్క్స్ వద్ద ధర్నా కార్యక్రమం

గురువారం ధర్మవరం మండలంలో ఉన్న జే ఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా కార్యక్రమం జరుగనుంది. ఈ ధర్నా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరగనుంది. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ధర్నాకు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. గీతా నగర్ లో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ధర్నాకు ప్రజలు ఎక్కువగా…

Read More
ధర్మవరం సబ్ జైలు వద్ద కేతిరెడ్డిని అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు. తోపుసులాట జరుగగా, కారు తో దూసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే డ్రైవర్.

సబ్ జైలు వద్ద ఉద్రిక్తత, కేతిరెడ్డి వాహనం అడ్డగించిన టిడిపి కార్యకర్తలు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రిమాండ్ లో ఉన్న వైసిపి కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి వెళ్లారు. ఆయనకు అనుకూలంగా కొందరు వైసిపి కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. కేతిరెడ్డి జైలు వద్దకు రాగానే జనసేన, టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. వాదనలు తీవ్రమవుతూ ఇరు వర్గాల మధ్య తోపుసులాట చోటుచేసుకుంది. టిడిపి కార్యకర్తలు కేతిరెడ్డి వాహనాన్ని అడ్డగించారు. వాహనం ముందుకు సాగకుండా ప్రయత్నించడంతో జైలు వద్ద పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది….

Read More