The memorandum highlights critical issues faced by farmers in Parvathipuram district, particularly the stalled projects due to political negligence.

పార్వతీపురం జిల్లా రైతుల సమస్యలపై ప్రతిపాదనలు

పాలకులు ఎవరైనాప్పటికీ వెనుకబడిన జిల్లాలలో ఒకటైన పార్వతీపురం జిల్లాలో గత 45 సంవత్సరాలుగా జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తికి రెండు రాష్ట్రాల మధ్య ఓ చిన్నపాటి సమస్యను ఒరిస్యా రాష్ట్రముతో పరిష్కరించుకోలేక అర్ధ శతాబ్ది దగ్గర్లో ఉన్న పాలకులు పరిష్కరించాలనే ఆలోచన లేకపోవడం ఈ ప్రాంత రైతాంగం చేసుకున్న పాపం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో బిజెపి మిత్రపక్ష ప్రభుత్వం ఒడిస్సా రాష్ట్రంలో కూడా ఉండడం ఆ రాష్ట్రముతో చర్చలు జరిపి సమస్య పరిష్కారించడానికి ఇదే మంచి…

Read More
Andhra Pradesh Ryotu Kooli Sangham leader Appalanayudu expresses concern about the harmful effects of mining waste on local communities and agriculture, urging the government to act.

రైతు కూలి నాయకులు వ్యర్థ పానీయాలపై ఆవేదన

ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో రైతు కూలీ నాయకుడు అప్పలనాయుడు ఈ రోజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, అత్యం మైనింగ్ కంపెనీ నుండి వెలువడిన వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా బుగ్గి సున్నపురాయి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేవిగా మారాయని చెప్పారు. ఈ పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి భయంకరమైన దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరియు జంజావతి, జంపర్ కోట రిజర్వాయర్‌లో వ్యర్థ పానియాలు చేరుకోవడం వల్ల నీరు కలుషితం అవుతుందని ఆయన…

Read More
CITU organized a protest at the Collector's office demanding their rightful wages and a change in vehicle allocation.

సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా

సిఐటియు ఆధ్వర్యంలో చేసిన ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ఎదుట జరిగింది. ఉద్యోగులు తమ ఎనిమిది గంటల పని చేసిన తర్వాత, వారిని చేరుకోని జీతాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు ఈ ధర్నా ద్వారా తమ తక్షణ జీతాల చెల్లింపును కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిబ్బంది తమ సమస్యలను వివరించారు. “ఏ మండలానికి సంబంధించిన వాహనాలు ఆ మండలంలోనే ఉండాలి,” అని వారు చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనాల అందుబాటులో లేకపోవడం…

Read More
Health Commissioner V. Karuna assured better support for government hospitals after observing their operations during a two-day district visit, emphasizing quality care.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై కమిషనర్ వి.కరుణ సమీక్ష

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగున్నప్పటికీ, మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహాయ సహకారాలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ తెలిపారు. ఆమె జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కమిషనర్ వి.కరుణ ఎంసీహెచ్ (మాత శిశు సంరక్షణ) విభాగం, ట్రైబల్ సెల్‌లలో రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. రోగుల కోసం సమర్థవంతమైన సేవలు అందించడం…

Read More
A 12-year-old tribal student, Nimmaka Jeevan Kumar, passed away unexpectedly at his school in Raawada Ramabadrapuram, leaving parents devastated.

రావాడ రామబద్రపురం పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి మృతి

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ రామబద్రపురం ఆశ్రమ పాఠశాల లో 7వ తరగతి చదువుతున్న నిమ్మక జీవన్ కుమార్ (12) మృతి చెందాడు. నిన్నటి వరకు ఆరోగ్యం బాగానే ఉన్న జీవన్ కుమార్ ఈ ఉదయం లేచి ఉండకపోవడంతో పాఠశాల వర్గాలు వెంటనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించాయి. పాఠశాల నుండి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బ్రాడ్ డెత్ ప్రకటించారు. ఈ ఘటనతో విద్యార్థి మరణం పట్ల ఊహించని ఆందోళన వ్యక్తం అయ్యింది. వైద్యులు…

Read More
A blood donation camp was organized on Martyrs' Day, emphasizing the importance of saving lives through donations.

అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్త దానం

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో రక్త దానం చేయడం జరిగింది. బెలగాం పోలీస్ పేరడైజ్ జరిగిందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయచంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్త శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలను కాపాడగలమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎస్పి దిలీప్ కిరణ్, ఏ ఎస్ పి మేడం మరియు…

Read More
Residents of Parvathipuram are expressing concerns over the poor road conditions, fearing for their safety and threatening protests if repairs are not made soon.

పార్వతీపురం రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గోతులు మయంగా మారుతున్నాయి. ప్రజలకు ప్రాణహానితో భయపడుతూ రోడ్డు మీదకు వస్తున్న ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణము సాగిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల బతుకులు మారవానే ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తామని అంటున్నారు. పార్వతిపురం చుట్టుపక్కల లో ఉన్న గ్రామాల్లో రోడ్లు బాగోలేక నాన్న అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా అడ్డాపు సేల…

Read More